సందేసర గ్రూపు మనీ ల్యాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రెండోసారి సోనియాగాంధీ సన్నిహితుడు అహ్మద్ పటేల్ను విచారించారు. సందేసర గ్రూపు బ్యాంకుల నుంచి రూ.14,500 కోట్ల లోన్ తీసుకొని, మనీ ల్యాండరింగ్కు పాల్పడిందని ఈడీ అభియోగాలు మోపింది. తమ వద్ద ఉన్న ఆధారాలతో అహ్మద్ పటేల్ కుమారుడు, అల్లుడిని కూడా విచారించింది. ఈ నెల 27వ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38mqe8H
సెకండ్ రౌండ్: సందేసర స్కాంపై అహ్మద్ పటేల్ విచారణ: ఈడీ ప్రశ్నల వర్షం
Related Posts:
డ్యూటీ రీలీఫ్ తొలగించడం చిల్లర చర్య..అశ్వత్థామ రెడ్డిఆర్టీసీ యూనియన్ నాయకులపై ఆగ్రహంగా ఉన్న సీఎం కేసీఆర్ అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే యూనియన్ నాయకులకు ఉన్న డ్యూటీ రిలీఫ్ను తొలగించా… Read More
దారుణంగా పడిపోయిన జీడీపీ: రికార్డు స్థాయికి క్షీణత: కేవలం 4.5 శాతం మాత్రమే నమోదున్యూఢిల్లీ: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) జూలై - సెప్టెంబర్ రెండో త్రైమాసికంలో ఎన్నడూ లేనంతగా పడిపోయింది. గత ఆరేళ్లలో ఎప్పుడూ లేనంతగా 4.5శాతానికి పడిపో… Read More
ప్రమాద ఘంటికలు: అంకెల అలజడి..దిగజారిన జీడీపీ: ఆర్థిక నిపుణుల పరిభాషలో చెప్పాలంటే.. !న్యూఢిల్లీ: స్థూల జాతీయోత్పత్తి..జీడీపీ. దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టు. దేశం ఆర్థికంగా పురోగమిస్తోందనడానికి లేదా క్షీణిస్తోందనడానికి జీడీపీ అంకెలా … Read More
Priyanka Reddy Murder: 24 గంటల్లో పట్టుకొన్నారా? రక్షణ కల్పించే ప్రభుత్వాలు ఎక్కడ.. హేమ ఫైర్డాక్టర్ ప్రియాంకారెడ్డి గ్యాంగ్రేప్ ఘటన తర్వాత తెలంగాణలో మహిళ భద్రతపై తీవ్రమైన చర్చ జరుగుతున్నది. అన్ని వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. ప్… Read More
Priyanka reddy murder:ప్రియాంక హత్యపై రాహుల్ షాక్, మహిళలను చిన్నచూపు చూడొద్దన్న సద్గురువెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి దారుణ హత్యపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ స్పందించారు. ప్రియాంక ఘటనను చూసి షాక్నకు గురయ్యానని పేర్కొన్నారు.… Read More
0 comments:
Post a Comment