Thursday, June 25, 2020

అమరావతిపై మరో పిడుగు- లంక భూములపై సిట్ దర్యాప్తు-డిప్యూటీ కలెక్టర్ సస్పెండ్...

అమరావతిలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న భూ కుంభకోణంలో ప్రభుత్వం నియమించిన సిట్ బృందం చురుగ్గా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే రాజధాని పేరుతో జరిగిన అక్రమాలపై సీబీఐ, ఈడీ దర్యాప్తు సాగుతుండగా... సిట్ కూడా రంగంలోకి దిగడంతో ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో తెలియక అక్రమార్కుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సిట్ ప్రధానంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CJHBof

0 comments:

Post a Comment