Sunday, June 28, 2020

మోదీ ఆర్థిక స్వావలంబన కల నెరవేరుతుందా?

కొన్ని దశాబ్దాల తరువాత తొలిసారి భారత ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్తోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) నివేదిక సూచిస్తోంది. ఇంతకాలం అంతా ఈ మాంద్యం గురించి అనుకుంటున్నా భారత్ ప్రభుత్వం ఖండిస్తూ వస్తోంది. కానీ, ఐఎంఎఫ్ ఇప్పుడు అదే చెప్పింది. భారత ఆర్థిక వ్యవస్థ 2020లో - 4.5 రుణ వృద్ధి నమోదు చేస్తుందని బుధవారం(జూన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BhFUhr

Related Posts:

0 comments:

Post a Comment