అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు చిక్కుల్లో పడినట్టే కనిపిస్తోంది. పార్టీకి వ్యతిరేకంగా, క్రమశిక్షణా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారనే కారణంతో ఆయనపై చర్యలను తీసుకోవడానికి వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వం పావులు కదుపుతోంది. ఆయనపై వేటు వేయడానికి సన్నాహాలు చేేస్తున్నట్లు సమాచారం. పార్టీ నాయకత్వం జారీ చేసిన షోకాజ్ నోటీసుకు రఘురామ ఇచ్చిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2A3UI2w
నాడు శరద్ యాదవ్..నేడు రఘురామ: వలంటర్లీ గివెన్ అప్ ద మెంబర్షిప్ అస్త్రం: వేటుకు సిద్ధం
Related Posts:
coronavirus: ధారావిలో 26 పాజిటివ్ కేసులు, మొత్తం 86 కేసులు, ఒకరి మృతిముంబై పారిశ్రామిక వాడ ధారావిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గురువారం మరో 26 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో ధారావిలో వైరస్ సోకిన వారి స… Read More
America shutdown: మూడు దశల్లో రీఓపెన్, కీలక మార్గదర్శకాలు, ట్రంప్ తగ్గారు!వాషింగ్టన్: కరోనా మహమ్మారి అమెరికాలో విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారినపడి అనేక వేల మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి… Read More
మెగాస్టార్ కుటుంబం ఔదార్యం..!సభ్యులందరూ కరోనా అవగాహనకే అంకితం..!!హైదరాబాద్ : ప్రసార మాధ్యమాల్లో ప్రతి గంట గంటకీ ఓ స్టార్ హీరో అతని కుమారుడు కరోనా వైరస్ పట్ల అదే పనిగా అవగాహన కల్పిస్తున్నారు. అంతే కాకుండా ఉపాది కోల్ప… Read More
జగన్-పెదరాయుడుల మధ్య భారీ గ్యాప్..రంగంలోకి మధ్యవర్తులు, మారుతున్న సమీకరణాలువిజయవాడ: ముఖ్యమంత్రి జగన్తో పెద్ద రాయుడికి చెడిందా.. ? వీరిద్దరి మధ్య ప్రత్యక్ష సంబంధాలు ఎందుకు దెబ్బతిన్నాయి...? మధ్యవర్తుల ద్వారా మంతనాలు జరపాల్సిన… Read More
లాక్డౌన్ అమల్లో ఉన్నా.. వేలాదిగా భక్తులు పాల్గొని రథం లాగారు!బెంగళూరు: కర్ణాటకలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేస్తోంది. అయితే, ఓవైపు రాష్ట్రంలో కరో… Read More
0 comments:
Post a Comment