ప్రపంచ దేశాలన్నీ ప్రతిష్టాత్మకంగా భావించే భద్రతా మండలిలో భారత్ సభ్యురాలయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)లో రెండేళ్ల కాలానికిగానూ ఐదు నాన్ ప్మనెంట్( తాత్కాలిక) సభ్యత్వ స్థానాలకు బుధవారం ఎన్నిక జరుగనుంది. ఆసియా పసిఫిక్ స్థానానికి ఏకైక పోటీదారుగా భారత్ ఒక్కటే నిలవడంతో విజయం దాదాపు ఖరారైనట్లే. ఆసియా పసిఫిక్ గ్రూపులో చైనా, పాకిస్తాన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37FyfFC
ఐరాస భద్రతా మండలిలో భారత్.. దాదాపుగా ఖరారైన విజయం.. తాత్కాలిక కోటాలో రెండేళ్లకు..
Related Posts:
కల్లోల వాన... కన్నీళ్లే మిగిల్చింది... తెలంగాణలో వరద నష్టం రూ.5వేల కోట్లు...ప్రకృతి ప్రకోపానికి విలవిల్లాడిన హైదరాబాద్ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. అస్తవ్యస్తమైన జనజీవనం నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తోంది. అయితే బీభత్సమైన ఆ వాన… Read More
విశాఖపట్నం ‘నాన్లోకల్ లీడర్ల’ అడ్డాగా ఎలా మారింది? 30 ఏళ్లుగా వారి హవా కొనసాగుతుండటానికి కారణాలేంటి?విశాఖపట్నం స్థానికేతర నాయకులకు అడ్డాగా మారింది. ఇతర ప్రాంతాలకు చెందినవారే ఇక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. వీళ్లు పార్టీలు మారుతున్… Read More
బైడెన్ అధికార దుర్వినియోగం,చైనాతో లింకులు..? దుమారం రేపుతున్న కథనాలు.. ట్రంప్కు ట్విట్టర్ షాక్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ట్విట్టర్ షాకిచ్చింది. అధ్యక్ష ఎన్నికల కోసం ఉపయోగిస్తున్న 'ట్రంప్ రీ-ఎలక్షన్ క్యాంపెయిన్' ట్విట్టర్ హ్యాండిల్ను… Read More
\"ఏ నొప్పికైనా సరే ఔషధం పనిచేయడమే\" : నవీన్ పట్నాయక్ పీఎస్ వీకే పాండియన్భువనేశ్వర్: ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ రోజు తన 74వ పుట్టిన రోజును నిరాడంబరంగా జరుపుకుంటున్నారు. నవీన్ పట్నాయక్ను ప్రజలు దీవిస్తున్నారంటే ఆయన … Read More
జగన్కు కేంద్రం షాక్- దిశ బిల్లు వెనక్కి- కథ మళ్లీ మొదటికి....తెలంగాణలో గతేడాది దిశ హత్యాచార ఘటన తర్వాత దేశంలో తొలిసారిగా దీనిపై కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని భావించిన ఏపీ ప్రభుత్వం ఏపీ దిశ బిల్లు 2019ను అసెంబ్… Read More
0 comments:
Post a Comment