అమరావతి/హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో జలాల జగడం జోరుగా సాగుతోంది. కృష్ణ నదిపై ఎన్ని ప్రాజెక్టులు నిర్మిస్తున్నారో వివరాలు ఇవ్వాలని రెండు తెలుగురాష్ట్రాలకు కృష్ణ నదీజలాల యాజమాన్య బోర్ట్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం రోజున గోదావరీ జలాల వాడకం, ఇరు రాష్ట్రాల అభ్యంతరాలు, నీటి లభ్యత, వినియోగం తదితర అంశాలపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XBOAru
ముగిసిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం.!టెలిమెట్రీ ఏర్పాటు కోసం కమిటీ వేసిన బోర్డ్.!
Related Posts:
చెప్పిన వాళ్ళని చేసుకోకుంటే కళ్యాణలక్ష్మి ఇవ్వరేమో .. సీఎం కేసీఆర్ తాజా రూల్ పై జగ్గారెడ్డి సెటైర్సీఎం కేసీఆర్ రైతులు చెప్పిన పంటలు వేస్తేనే రైతు బంధు ఇస్తామని చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి ఆసక్తికర వ్యాఖ… Read More
Impressive: మోడీ భారీ ప్యాకేజీపై ఐక్యరాజ్యసమితి ప్రశంసలు, ఇంకా ఏమందంటే..?న్యూయార్క్/న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. లాక్డౌన్ కారణంగా… Read More
ఏపీలో పది పరీక్షలు, జూలై 10 నుంచి ఆరురోజులు, 11 పేపర్లు ఆరింటికీ కుదింపు, వంద మార్కులు..ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. జూలై 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆరురోజులు పరీక్షలు నిర్వహిస్తామని పేర… Read More
కామారెడ్డిలో దారుణం.. కన్నతండ్రిని కిరాతకంగా హత్య చేసిన కొడుకు..కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో కన్నతండ్రినే కిరాతకంగా హత్య చేశాడో తనయుడు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు హత్య జరిగిన తీ… Read More
పోతిరెడ్డిపాడును జగన్ కు అప్పగించిన కేసీఆర్ .. దక్షిణ తెలంగాణా ఎడారి : వీహెచ్ ఫైర్ఏపీ తెలంగాణా రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం రెండు రాష్ట్రాలలోని ప్రతిపక్ష పార్టీలకు ప్రభుతాలను విమర్శించే ఆయుధంగా మారింది . ఏపీ ప్రభుత్వం జారీ చేసిన… Read More
0 comments:
Post a Comment