కరోనా లాక్ డౌన్ కారణంగా ఎంతోమంది ఉపాధి కోల్పోయి తిప్పలు పడుతున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా ఈ తిప్పలు తప్పట్లేదు. అడ్మిషన్లు చేయిస్తేనే స్కూల్కు రావాలని.. అలా అయితేనే వేతనాలు ఇస్తామని విద్యా సంస్థలు మెలిక పెడుతుండటంతో ప్రైవేట్ టీచర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నెల్లూరులోని ఓ ప్రైవేట్ విద్యా సంస్థ యాజమాన్యం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dEhblu
Sunday, June 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment