ఆంధ్రప్రదేశ్లో డిగ్రీ, పీజీ పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. మిగతా రాష్ట్రాల్లో డిగ్రీ పరీక్షలు కూడా పాస్ చేయడంతో.. ఏపీలో కూడా చేయాలని ఇతర పార్టీలు కోరుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు సుముఖంగా ఉంది అని.. నిర్ణయం తీసుకుందని వార్తలొచ్చాయి. కానీ తాము సమీక్ష మాత్రమే చేశామని.. పరీక్షల రద్దుపై నిర్ణయం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/319C5FC
డిగ్రీ, పీజీ పరీక్షలపై వీసీల నుంచి అభిప్రాయ సేకరణ: మంత్రి సురేశ్
Related Posts:
జపాన్కు మరో టెర్రర్: దేశాన్ని కబళించనున్న సునామీ...30 మీటర్ల ఎత్తుకు రాకాసి అలలుజపాన్ను మరో ప్రమాదకరమైన సునామీ కబళించేందుకు సిద్ధంగా ఉందా...? 2011లో జపాన్ దేశాన్ని అతలాకుతలం చేసిన ఈ రాకాసి అలలు మళ్లీ విరుచుకుపడేందుకు సిద్దంగా ఉన్… Read More
గ్రామ,వార్డు వాలంటీర్లకు గుడ్ న్యూస్... సీఎం జగన్ కీలక నిర్ణయం..కరోనాపై పోరులో ముందుండి పోరాడుతున్న వైద్యులు,పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద రూ.50లక్షలు భీమా … Read More
భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా ఆన్లైన్.. లాక్ డౌన్ తో అన్ని పూజలు ఆన్లైన్ లోనే !!ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఆలయాల మీద పడింది. ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు కరోనా వైరస్ నేపధ్యంలో భక్తుల సందర్శనను నిలిపివేసి కేవలం నిత్య… Read More
Corona Lockdown: కరోనా కాదు, వంద వైరస్ లు వచ్చినా ఏం చెయ్యలేవు, గాలి జనార్దన్ రెడ్డి, భూమాత !బెంగళూరు: ప్రపంచంలోని ప్రజలు అందరూ కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కరోనా దెబ్బకు … Read More
ఎట్టకేలకు మధ్యప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ: ఐదుగురికి చోటుభోపాల్: కరోనావైరస్ కారణంగా ఆగిపోయిన మధ్యప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు మంగళవారం జరిగింది. రాజ్భవన్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ లాల్… Read More
0 comments:
Post a Comment