రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు మండిపోతుండటంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా కంది పప్పుపై ఒకే సారి రూ.27 పెంచడాన్ని ఆయన తప్పుపట్టారు. సీఎం జగన్ తీరును ఈ మేరకు ప్రశ్నించిన ఆయన.. ఎంపీ రఘురామకృష్ణంరాజు తరహాలో వైసీపీని కొత్తగా అభివర్ణించారు. కాగా, మంత్రిగా ఉండి కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZgQH3p
కంది పప్పు ధరలపై నారా లోకేశ్ ఫైర్.. రఘురామ స్టైల్లో ‘యుశ్రారైకాపా’.. కొవ్వెక్కిదంటూ రోజా కౌంటర్..
Related Posts:
బయటపడ్డ డ్రాగన్ బుద్ధి: మసూద్ అజార్ను మళ్లీ వెనకేసుకొచ్చిన చైనాఐక్యరాజ్యసమితి: అనుకున్నదే జరిగింది. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు చేయాలని ఓ వైపు కల్లబొల్లి కబుర్లు చెప్పిన చైనా తెరవెనుక మాత్రం జైషే మహ్మద్ ఛీఫ్ మసూద్ అజార… Read More
కర్నాటకీయం: కాంగ్రెస్ జేడీఎస్ల మధ్య పూర్తయిన సీట్ల పంపకాలు..ఎవరికి ఎన్ని..?కర్నాటకలో కాంగ్రెస్ జేడీఎస్ల మధ్య సీట్ల పంపకాల వ్యవహారం ముగిసింది. కర్నాటకలో 28 లోక్సభ స్థానాలకు గాను కాంగ్రెస్ 20 సీట్లలో తమ అభ్యర్థులను బరిలో నిలు… Read More
భారతీయుల డేటా చోరీకి సంబంధించి సీబీఐకి స్పందించిన ఫేస్బుక్,కేంబ్రిడ్జి అనలిటికాఢిల్లీ: గతకొద్దిరోజులుగా డేటా చోరీ అంశం తెలుగురాష్ట్రాల్లో హాట్టాపిక్గా మారింది. గతేడాది భారత్లో డేటా చోరీ భారీగా జరిగిందని సోషల్ మీడియా నుంచి వ్యక… Read More
ఏపీలో టీఆర్ఎస్ పోటీలో లేనట్టేనా ? ఏపీ ప్రజలకు కేసీఆర్ ఏమని అప్పీల్ చేస్తారు ?ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామని,అవసరమైతే ఏపీ నుండి బరిలోకి దిగుతామని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ వ్యాప్తంగా పనిచేస్తున్… Read More
పార్లమెంటు నుంచి పుల్వామా దాడుల వరకు మసూద్ హస్తం: ఇలాంటి నీచుడినా చైనా వెనకేసుకొచ్చేది...?భారత్ పై పలు దాడులకు పాల్పడిన ఉగ్రవాది జైషే మహ్మద్ ఛీఫ్ మసూద్ అజార్ను బ్లాక్లిస్టులో చేర్చే విషయమై చైనా మద్దతు తెలపక పోవడంతో ఆ దేశంపై సర్వత్రా విమర్… Read More
0 comments:
Post a Comment