Saturday, June 20, 2020

తప్పుడు వార్తలపై జగన్ కొరడా- చంద్రబాబుతో పాటు రెండు పత్రికలకు పరువునష్టం నోటీసులు..

ఏపీలో జీవో నంబర్ 2430 అమల్లోకి వచ్చాక తొలిసారి రెండు మీడియా సంస్ధలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సీఎం జగన్ కు చెందిన సరస్వతీ పవర్ సంస్ధ లీజు పొడిగింపుకు సంబంధించి తప్పుడు వార్తలు ప్రచురించడమే కాకుండా ప్రభుత్వం ఇచ్చిన వివరణను కూడా ప్రచురించేందుకు నిరాకరించడంతో రెండు ప్రధాన పత్రికల యజమాన్యాలకు ప్రభుత్వం పరువునష్టం నోటీసులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30VxIOm

Related Posts:

0 comments:

Post a Comment