ఏపీలో జీవో నంబర్ 2430 అమల్లోకి వచ్చాక తొలిసారి రెండు మీడియా సంస్ధలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సీఎం జగన్ కు చెందిన సరస్వతీ పవర్ సంస్ధ లీజు పొడిగింపుకు సంబంధించి తప్పుడు వార్తలు ప్రచురించడమే కాకుండా ప్రభుత్వం ఇచ్చిన వివరణను కూడా ప్రచురించేందుకు నిరాకరించడంతో రెండు ప్రధాన పత్రికల యజమాన్యాలకు ప్రభుత్వం పరువునష్టం నోటీసులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30VxIOm
తప్పుడు వార్తలపై జగన్ కొరడా- చంద్రబాబుతో పాటు రెండు పత్రికలకు పరువునష్టం నోటీసులు..
Related Posts:
ఢిల్లీలోనూ చంద్రబాబుకు చెక్: వైసీపీ మద్దతు కోరిన కాంగ్రెస్: జగన్ అసలు వ్యూహం ఇదేనా..!చంద్రబాబు వర్సెస్ జగన్. ఇది ఏపీ రాజకీయాల్లోనే కాదు..ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న రాజకీయ పోరు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాట్లో ఎవరికీ మెజార్టీ … Read More
నా కొడుకును కొంటారా... ? ఎంతిస్తారు !ఇటివల సోషల్ మీడీయాలో ఎదైన వీడీయో ఇంట్రస్టింగ్గా ఉంటే ఇక ఆవీడీయోకు లైకులు, షేరింగ్లు దీనికి తోడు ఆదాయం కూడ వస్తుండడంతో సోషల్ మీడీయాలో పాపులర్ ఆయ్యోంద… Read More
చల్లటి కబురు ... భానుడి ప్రతాపం నుండి ఊరట ..నేడు, రేపు ఎండలకు బ్రేక్ ..భానుడి ప్రతాపానికి విలవిలలాడిన ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నేడు , రేపు వర్షాలు కురుస్తాయని , భానుడి ఉగ్ర రూపం నుండి ఉపశమనం దొరుకుతుందన… Read More
తెలంగాణా ప్రభుత్వ సంచలనం ... ఇంటర్ బోర్డు నుండి గ్లోబరీనా తొలగింపుతెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకల నేపధ్యంలో గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోవాలని జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే . ఇక ఈ నేపధ్యంలోనే ఎట్టకేలకు ఇం… Read More
పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడేమో అంటున్న నాగబాబు ... మెగా బ్రదర్ ధీమా ఏంటోజనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాల్లో ఎన్నికలతో అడుగుపెట్టిన మెగా బ్రదర్ నాగబాబు సోదరుడు పవన్ కళ్యాణ్ మిగత… Read More
0 comments:
Post a Comment