ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది కీలక నాయకులకు పదవులపై ఆశలు చిగురిస్తున్నాయి. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు మంత్రి పదవులకు రాజీనామా చేయనున్నారు . ఇక దీంతో కేవలం ఆ పదవులను భర్తీ చేస్తారా లేక మంత్రివర్గాన్ని విస్తరిస్తారా అన్నది ఇప్పుడు ఏపీలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V1n19e
ఆశలపల్లకిలో వైసీపీ నేతలు .. ఆ మంత్రి పదవులపై అందరి దృష్టి .. జగన్ నిర్ణయమేంటో !!
Related Posts:
లూడో గేమ్ లో మోసం చేశాడని .. తండ్రిపై ఫ్యామిలీ కోర్టులో ఫిర్యాదు చేసిన కూతురుతండ్రిపై ఒక కూతురు మోసం చేశారంటూ కేసు పెట్టడం చూశారా? అది కూడా ఏ ఆస్తుల పంచాయతీలతోనో , ఏ భూముల గురించో కాదు. లూడో గేమ్ లో తనను మోసం చేశాడని తండ్రి పైన… Read More
రాజధానిపై కేంద్రం పాత్ర పరిమితం .. బీజేపీ వైఖరి సుస్పష్టం : దగ్గుపాటి పురంధరేశ్వరిబీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలుగు రాష్ట్రానికి చెందిన దగ్గుబాటి పురంధరేశ్వరికి స్థానం దక్కింది. దీనిపై దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ భారతీయ … Read More
గడ్డి కోసేందుకు వెళ్లిన యువతిపై... కిరాతకంగా గ్యాంగ్ రేప్... చావు బతుకుల్లో బాధితురాలు...ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. హత్రస్ పట్టణానికి చెందిన ఓ దళిత యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచార సమయంలో ఆమె ప్ర… Read More
కథలు..పాత తరానికి.. నవ తరానికీ వారధులు: వంకాయల రుచిపై కథ: మన్ కీ బాత్లో మోడీన్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కథలకు ఉన్న ప్రాధాన్యత గురించి తన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రస్తావించారు. ఇదివరకు బొమ్మల కొలువుల గురించి మాట్లాడిన … Read More
Blackmail:బ్యాక్ డోర్ లో అమ్మాయి నగ్న వీడియోలు తీసి ఎంజాయ్,వాట్సాప్, మెసేజ్ లు, ఇల్లు అద్దెకు ఇస్తే!చెన్నై/ మదురై: అమ్మాయిని ట్యూషన్ కు పిలుచుకుని వెళ్లి వస్తున్న సమయంలో ఆమెతో సన్నిహితంగా మెలిగిన కామాంధుడు ఆమె ప్రాణాలు పోవడానికి కారణం అయ్యాడు. అమ్మాయ… Read More
0 comments:
Post a Comment