ఏపీలో మూడు రాజధానుల బిల్లుల ఏర్పాటుకు ఉద్దేశించిన రెండు బిల్లులను శాసనమండలిలో ప్రవేశపెట్టేందుకు వైసీపీ సర్కారు విఫలయత్నం చేసింది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగిన సమావేశాల్లో రాజధాని బిల్లులు ప్రవేశపెట్టడం కుదరకపోగా.. కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లుకు సైతం ఆమోదం లభించలేదు. దీంతో జగన్ సర్కారుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fBw3RU
Wednesday, June 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment