ఏపీలో మూడు రాజధానుల బిల్లుల ఏర్పాటుకు ఉద్దేశించిన రెండు బిల్లులను శాసనమండలిలో ప్రవేశపెట్టేందుకు వైసీపీ సర్కారు విఫలయత్నం చేసింది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగిన సమావేశాల్లో రాజధాని బిల్లులు ప్రవేశపెట్టడం కుదరకపోగా.. కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లుకు సైతం ఆమోదం లభించలేదు. దీంతో జగన్ సర్కారుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fBw3RU
జగన్ సర్కారుకు భారీ షాక్- రాజధాని బిల్లుల ఆమోదానికి ప్రయత్నం- బడ్జెట్ బిల్లుకే ఎసరు...
Related Posts:
చంద్రయాన్2 విఫలం కాలేదు!: విక్రమ్ ల్యాండర్ ఏం చేస్తోంది? 95శాతం విజయవంతమేనా?బెంగళూరు: చంద్రయాన్-2లో విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టే ముందు 15 నిమిషాలే అత్యంత భయంకరమైనవని ఇస్రో ఛైర్మన్ కే శివన్ వ్యాఖ్యానించిన విషయం తెలిస… Read More
దొరికిన జాడ: జాబిల్లికి ఉత్తర ధృవం వైపు విక్రమ్ ల్యాండర్: ధృవీకరించిన ఇస్రోబెంగళూరు: యావత్ భారత దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్ ఆచూకీ ఎట్టకేలకు లభించింది. చంద్రుడి ఉత్తర ధృవం వైపు విక్రమ్ ల్యాండ… Read More
హైదరాబాద్లో భారీ శబ్ధంతో పేలుడు: ఒకరు మృతి, తెగిపడిన చేతులు, గణేష్ నిమజ్జనమే టార్గెటా?హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్లో ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఫుట్పాత్పై ఉన్న ఓ అనుమానాస్పద కవర్ను ఓ వ్యక్తి తెరవడంతో ఒక్కసారిగా భారీగా… Read More
తెలంగాణ కొత్త మంత్రులు ఫిక్స్... సాయంత్రం 4గంటలకు ప్రమాణ స్వీకారంతెలంగాణ ప్రభుత్వం కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఫిక్స్ అయింది. సాయంత్రం నాలుగు గంటలకు కేబినెట్ విస్తరణ జరగనుంది. రాష్ట్ర క్యాబినెట్లోకి కొత్తగా ఆరుగురు… Read More
కేటీఆర్కు పాత శాఖ.. హరీష్ రావుకు ఏ శాఖ... ?తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మరి కాసేపట్లో విస్తరించనున్న నేపథ్యంలోనే కొత్త మంత్రుల శాఖల కేటాయింపుపై కసరత్తు కొనసాగుతున్నట్టు సమాచారం. దీంతో ఎవరికి ఏయో శా… Read More
0 comments:
Post a Comment