ఏపీలో మూడు రాజధానుల బిల్లుల ఏర్పాటుకు ఉద్దేశించిన రెండు బిల్లులను శాసనమండలిలో ప్రవేశపెట్టేందుకు వైసీపీ సర్కారు విఫలయత్నం చేసింది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగిన సమావేశాల్లో రాజధాని బిల్లులు ప్రవేశపెట్టడం కుదరకపోగా.. కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లుకు సైతం ఆమోదం లభించలేదు. దీంతో జగన్ సర్కారుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fBw3RU
జగన్ సర్కారుకు భారీ షాక్- రాజధాని బిల్లుల ఆమోదానికి ప్రయత్నం- బడ్జెట్ బిల్లుకే ఎసరు...
Related Posts:
స్క్రాపింగ్ పాలసీ అమలైతే ఆ వాహన యజమానులకు చుక్కలే..!కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వెహికల్ స్క్రాపింగ్ పాలసీ పై చాలా మంది దృష్టి సారించారు. ఒకవేళ అది అమల్లోకి వస్తే ఒక వాహనం కొనుగోలు చేసి 15 ఏళ్లు దాట… Read More
జగన్vsనిమ్మగడ్డ: కొత్తగా యాప్ లొల్లి -ఎస్ఈసీపై సజ్జల సంచలన ఆరోపణలు -మహిళను వివస్త్ర చేస్తే..ఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్, జగన్ సర్కారుకు మధ్య వివాదాలు మరింతగా ముదిరాయి. ఇప్పటికే పలు అంశాల్లో ఇరు వర్గాలు … Read More
తెలంగాణ తొలి మహిళా మెకానిక్... ఎడవల్లి ఆదిలక్ష్మికి ఎమ్మెల్సీ కవిత చేయూత...జీవిత పోరాటంలో కష్టాలు,కన్నీళ్లను అధిగమించాలంటే ముందు కంఫర్ట్ జోన్ నుంచి బయటపడాలి. నావల్ల ఏమవుతుంది... నేనేం చేయగలను అని ఖాళీగా కూర్చొండిపోతే కుదరదు. … Read More
మమతా బెనర్జీకి మరో షాక్: బీజేపీలో చేరిన ఎమ్మెల్యే దీపక్ హల్దార్, నెం. 13కోల్కతా: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే టీ… Read More
ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్లో భారీ అగ్ని ప్రమాదంముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరుగుతున్న ‘ఆదిపురుష్' సినిమా షూటింగ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ముహూర్తపు షాట్ రోజునే సెట్లో ఈ అగ్ని ప్రమా… Read More
0 comments:
Post a Comment