అమరావతి: కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్(ఎన్ఆర్సీ)కి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ఆర్సీని అమలు చేయబోమని ఏపీ సర్కారు తెలిపింది. అదేవిధంగా ఈ అంశానికి సంబంధించి గతంలో ప్రకటించిన విధానానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ కు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UTL2yM
Wednesday, June 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment