ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో డ్రగ్స్ కలకలం రేగిన సంగతి తెలిసిందే. నెదర్లాండ్ నుంచి డార్క్ వెబ్ సైట్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేసిన భానుచందర్ అనే యువకుడిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. తాజాగా ఇదే కేసుతో సంబంధం ఉన్న మరో ఐదుగురిని భీమవరం వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. భానుచందర్ బయటపెట్టిన వివరాల ఆధారంగానే వీరిని అరెస్ట్ చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CrSCdA
Tuesday, June 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment