అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానస పుత్రికలుగా గుర్తింపు పొందిన గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ఇక సరికొత్త హంగులను అద్దుకోనుంది. ఈ రెండు వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. గ్రామ స్థాయి పరిపాలనను మరింత సులభతరం, వేగవంతం చేయడానికి అనూహ్య నిర్ణయాలను తీసుకుంది. గ్రామ సచివాలయాల వ్యవస్థలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీ విద్యార్థులను భాగస్వామ్యులను చేయనుంది. వారికి ఇంటర్న్షిప్ అవకాశాన్ని కల్పించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V1rc4Y
Sunday, June 21, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment