అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానస పుత్రికలుగా గుర్తింపు పొందిన గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ఇక సరికొత్త హంగులను అద్దుకోనుంది. ఈ రెండు వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. గ్రామ స్థాయి పరిపాలనను మరింత సులభతరం, వేగవంతం చేయడానికి అనూహ్య నిర్ణయాలను తీసుకుంది. గ్రామ సచివాలయాల వ్యవస్థలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీ విద్యార్థులను భాగస్వామ్యులను చేయనుంది. వారికి ఇంటర్న్షిప్ అవకాశాన్ని కల్పించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V1rc4Y
గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థకు సరికొత్త హంగులు: ఐఐటీ, బీ-స్కూల్ స్టూడెంట్స్..ఇంటర్న్షిప్
Related Posts:
జగన్ కు అధికార యోగం : ఏపికి ప్రత్యేక హోదా : వైసిపి కార్యాలయంలో పంచాగ శ్రవణం..!ఏపిలో ఎన్నికల హడావుడి మధ్య రాజకీయ పార్టీల కార్యాలయంలో పంచాగ శ్రవణాలు ఆసక్తి కరంగా మారాయి. వైసిపి కార్యాలయంలో ఉగాది వేడుకలు జరిగాయి. పంచాగ శ… Read More
ప్రచారానికి మిగిలింది 4 రోజులే వైసీపీ మేనిఫెస్టో విడుదలచేసిన జగన్పోలింగ్కు సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలన్నీ ప్రచారం ఉద్ధృతం చేశారు. లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారానికి కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిల… Read More
జేడీఎస్ను ఓడించేందుకు కాంగ్రెస్ పద్మవ్యూహం,సంచలన వ్యాఖ్యలు చేసిన కర్నాటక సీఎంబెంగళూరు : కర్నాటక సీఎం కుమారస్వామి, భాగస్వామ్యపక్షం కాంగ్రెస్పై సంచలన వ్యాఖ్యలుచేశారు. తన కొడుకును ఓడించేందుకు కాంగ్రెస్ పద్మవ్యూహం పన్నిందని ఆరోపిం… Read More
ఏపీ సీఎస్ బదిలీకి కారణమెంటి? 1. జగన్, మోడీ కుట్రలు? 2. చంద్రబాబు తప్పుడు విధానాలు? మీ కామెంట్ ఏంటి?సార్వత్రిక ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ అనిల్ చంద్ర పునేఠను బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఎల్.వి. సు… Read More
ఉగాది వేళ తిట్ల పంచాంగం .. జగన్ పేరులో గన్ ఉంది ,.. చంద్రబాబు పేరులో దరిద్రం ఉందిఉగాది వేళ పంచాంగ శ్రవణం వింటారు . ఏ రాశివారికి ఎలా వుంది. ఏ పేరు కలిసొస్తుంది. పేరు బలం ఉందా లేదా? ఏ జన్మ నక్షత్రానికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది ఎవ… Read More
0 comments:
Post a Comment