రెండు రోజుల క్రితం శస్త్ర చికిత్స చేయించుకున్న మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని గుంటూరు జీజీహెచ్ డాక్టర్లు ప్రకటించారు. ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టయిన తర్వాత ఏసీబీ అధికారులు ఆయన్ను నిన్న రాత్రి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టగా.... రెండు వారాల పాటు రిమాండ్ విధించారు. అయితే సీఎం జగన్ జోక్యంతో అచ్చెన్నాయుడు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zy9Fd4
Saturday, June 13, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment