లేహ్: చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదాలను చర్చలతో సామరస్యపూరకంగా పరిష్కరించుకోవడానికి భారత్ ప్రయత్నిస్తోన్న వేళ.. భారతీయ జనతా పార్టీకి చెందిన లఢక్ లోక్సభ సభ్యుడు జమ్యాంగ్ సెరింగ్ నంగ్యాల్ తెగువ చూపారు. వివాదాస్పద ప్రాంతాలను సందర్శించారు. సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంట పర్యటించారు. ఎల్ఏసీ సమీప గ్రామాల ప్రజలతో ముఖాముఖి కలిశారు. వారి ఇబ్బందులను అడిగి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dK5rxR
చైనాతో యుద్ధంపై లఢక్ ఎంపీ సంచలన కామెంట్స్: సరిహద్దు వివాదాస్పద ప్రాంతాల్లో నైట్ హాల్ట్
Related Posts:
ఐసీఐసీఐ బ్యాంక్ కేసు: విచారణాధికారిపై సీబీఐ బదిలీ వేటు..రహస్యమేంటి..?అవినీతి ఆరోపణల నెపంతో సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్వర్మను ఆ పదవి నుంచి తొలగించి కొన్ని రోజులు గడవకముందే తాజాగా మరో కీలక కేసును విచారణ చేస్తున్న అధికారిప… Read More
కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు: సీఎంగా దిగిపోయేందుకు సిద్ధం..కాంగ్రెస్ వైఖరే కారణమా..?బెంగళూరు: కర్నాటకలో కాంగ్రెస్ జేడీఎస్ల మధ్య విబేధాలు మొదలయ్యాయా..? రెండు పార్టీలకు ఒకరంటే ఒకరు పడటం లేదా... సీఎం కుమారస్వామి కాంగ్రెస్తో విసిగెత్తిప… Read More
మంత్రి పదవులకు జాతకాలతో లింక్? కుదరకుంటే పదవి యోగం లేనట్టేనా?హైదరాబాద్ : సాధారణంగా జాతకాలు ఎప్పుడు చూయిస్తాం. గృహప్రవేశాలకో లేదంటే పెళ్లిళ్లకో చూపిస్తుంటాం. ఇక వ్యాపారాలు ప్రారంభించే ముందు గానీ, భాగస్వామ్య కంపెన… Read More
కల్వర్ట్ నుంచి వాగులోకి... స్కూల్ బస్సు బోల్తా, 20 మందికి గాయాలుగుంటూరు : వెల్దుర్తి మండలంలో స్కూల్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఉదయం స్కూలుకు వెళ్లే సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది… Read More
బెంగళూరు మెట్రో రైల్వేస్టేషన్ లో ఎస్కలేటర్ నుంచి జారి చిన్నారి మృతి, అధికారులు!బెంగళూరు: బెంగళూరు మెట్రో రైల్వేస్టేషన్ లోని ఎస్కలేటర్ నుంచి కింద జారిపడిన చిన్నారి మరణించింది. తీవ్రగాయాలైన హరిణి అలియాస్ హాసిని (18 నెలలు ) చికిత్స … Read More
0 comments:
Post a Comment