Monday, June 8, 2020

చైనాతో యుద్ధంపై లఢక్ ఎంపీ సంచలన కామెంట్స్: సరిహద్దు వివాదాస్పద ప్రాంతాల్లో నైట్ హాల్ట్

లేహ్: చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదాలను చర్చలతో సామరస్యపూరకంగా పరిష్కరించుకోవడానికి భారత్ ప్రయత్నిస్తోన్న వేళ.. భారతీయ జనతా పార్టీకి చెందిన లఢక్ లోక్‌సభ సభ్యుడు జమ్‌యాంగ్ సెరింగ్ నంగ్యాల్ తెగువ చూపారు. వివాదాస్పద ప్రాంతాలను సందర్శించారు. సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంట పర్యటించారు. ఎల్ఏసీ సమీప గ్రామాల ప్రజలతో ముఖాముఖి కలిశారు. వారి ఇబ్బందులను అడిగి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dK5rxR

Related Posts:

0 comments:

Post a Comment