లేహ్: చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదాలను చర్చలతో సామరస్యపూరకంగా పరిష్కరించుకోవడానికి భారత్ ప్రయత్నిస్తోన్న వేళ.. భారతీయ జనతా పార్టీకి చెందిన లఢక్ లోక్సభ సభ్యుడు జమ్యాంగ్ సెరింగ్ నంగ్యాల్ తెగువ చూపారు. వివాదాస్పద ప్రాంతాలను సందర్శించారు. సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంట పర్యటించారు. ఎల్ఏసీ సమీప గ్రామాల ప్రజలతో ముఖాముఖి కలిశారు. వారి ఇబ్బందులను అడిగి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dK5rxR
చైనాతో యుద్ధంపై లఢక్ ఎంపీ సంచలన కామెంట్స్: సరిహద్దు వివాదాస్పద ప్రాంతాల్లో నైట్ హాల్ట్
Related Posts:
అదే తొందర పాటు.!అదే తడబాటు.!అధ్యక్షుడైనా అవగాహనేది.? ఏపి బీజేపీ పయనం ఎటువైపు.?అమరావతి/హైదరాబాద్ : నోరు ఉన్నోడికే ఊరప్పజెప్పాలనే సామెత చాలా ప్రసిద్దిచెందింది. అందుకు తగ్గట్టుగానే ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో వేగవంతమైన మార్ప… Read More
జగన్కు కట్టాల్సింది గుడి కాదు చర్చి- త్వరలో మనోధైర్య యాత్ర- రఘురామ కామెంట్స్..సందర్భం దొరికినప్పుడల్లా వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలపై విరుచుకుపడుతున్న రెబెల్ ఎంపీ రఘరామకృష్ణంరాజు మరోసారి రెచ్చిపోయారు. తనకు వై కేటగిరీ భద్రత … Read More
రాజధాని పిటీషన్లపై విచారణ: హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలుఏపీ ప్రభుత్వ మూడు రాజధానులు ఏర్పాటు, రాజధాని తరలింపుపై హైకోర్టులో వేసిన రాజధాని రైతులు వేసిన పిటిషన్లపై నేడు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. అమరావత… Read More
మాట తప్పేది, మడమ తిప్పేది ఎవరో అందరికీ తెలుసు.. చంద్రబాబుపై బొత్స విసుర్లుప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైరయ్యారు. 48 గంటల గడువు, రాజీనామాల పేరుతో డ్రామాలు చేస్తున్నారా అని మండిపడ్డారు. అమరావతి రాజ… Read More
తెలుగును కాపాడుకుందాం: తానా ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాల్లో అతిథులున్యూయార్క్ : అమెరికా లోని ప్రముఖ తెలుగు సంస్థ తానా ఆధర్యం లో 40కి పైగా దేశాలలో ఉన్న 100కు పైగా తెలుగు సంఘాలు కలిసి గత పది రోజులగా నిర్వహించిన సాంస్కృత… Read More
0 comments:
Post a Comment