న్యూఢిల్లీ: సొంత పార్టీపై విమర్శలు చేసి, ఆ పార్టీ నేతలకు లక్ష్యంగా మారిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో తాజా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CsQLp2
Sunday, June 21, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment