Sunday, June 21, 2020

జగన్ పార్టీ నేతల నుంచి ప్రాణహాని: లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు

న్యూఢిల్లీ: సొంత పార్టీపై విమర్శలు చేసి, ఆ పార్టీ నేతలకు లక్ష్యంగా మారిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో తాజా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CsQLp2

Related Posts:

0 comments:

Post a Comment