న్యూఢిల్లీ: సొంత పార్టీపై విమర్శలు చేసి, ఆ పార్టీ నేతలకు లక్ష్యంగా మారిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో తాజా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CsQLp2
జగన్ పార్టీ నేతల నుంచి ప్రాణహాని: లోక్సభ స్పీకర్కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు
Related Posts:
కేజ్రీ అంచనే నిజమైంది : మోడీ టీంలో ’షా‘ పోర్టుఫోలియోపై ముందేకూశారు ..న్యూఢిల్లీ : కొన్ని సార్లు అంచనాలు నిజమవుతుంటాయి. ముఖ్యంగా ఎన్నికల్లో గెలుపు, ఓటములు గురించి చెప్పే అంశాలు రుజువవుతాయి. అయితే మరికొన్నిసార్లు బొక్కా బ… Read More
అలా చేస్తే 2024లోనూ జగనే ముఖ్యమంత్రి: ఆ ముహూర్తం ఖరారు: ఒక అంతా అక్కడి నుండే..!ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఒక్క రోజు కూడా పూర్తి కాకుండానే అప్పుడే 2024లో సీఎం ఎవరనే చర్చ మొదలైంది. 2024లోనూ తిరిగి జగన్ సీఎం అవుతారం… Read More
మందుబాబులకు ఎండాకాలం బీరు తిప్పలు.. నో స్టాక్ బోర్డులు ఎందుకంటే..!హైదరాబాద్ : సమ్మర్ హీట్ పీక్ స్టేజీకి చేరింది. ఎండ వేడిమితో జనాలు బేజారవుతున్నారు. అయితే ఎండా కాలం ఎండే కాలంలా మారిందంటున్నారు బీరు ప్రియులు. మద్యం షా… Read More
అబుదాబీ టవర్స్పై మోడీ చిత్రం...! వీడియో50 సంవత్సరాల భారత రాజకీయ చరిత్రను తిరగరాసిన మోడీ అనూహ్యమైన మెజారిటితో రెండవ సారీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో సైతం మోడీ విజయాన్ని పెద్… Read More
వేధింపులను ఎదుర్కొంది..విజయం సాధించింది: కేరళ దళిత ఎంపీ కథ ఇదిదేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 52 మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఎంపీలుగా గెలిచారు. ఇందులో రమ్యా హరిదాస్ ఒకరు. ఇంతకీ ఈ రమ్యా హరిదాస్ ఎవరు..? f… Read More
0 comments:
Post a Comment