భారత్లో తొలి కరోనా పాజిటివ్ కేసు కేరళ రాష్ట్రంలో నమోదైన సంగతి తెలిసిందే. కానీ పకడ్బందీ చర్యల కారణంగా ఇప్పుడు ఆ రాష్ట్రం కేసుల సంఖ్యలో కింది వరుసలో ఉంది. ఇప్పటివరకూ కేవలం 1270 కేసులు మాత్రమే నమోదవగా.. ప్రస్తుతం 670 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. లాక్ డౌన్ పీరియడ్లో కఠినంగా వ్యవహరిస్తూనే మానవత్వంతో కూడిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gKhL2L
Monday, June 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment