Sunday, June 28, 2020

పవన్ మాయలో కాపు యువత డబ్బు గుల్ల.. జనసేనానిపై జక్కంపూడి రాజా ఫైర్..

‘‘కాపులకు రిజర్వేషన్ అంశం నుంచి దృష్టిని మళ్లించడానికే జగన్ రెడ్డి తెలివిగా ‘వైఎస్సార్ కాపు నేస్తం' పథకాన్ని తీసుకొచ్చారు. ‘గాలికి పోయే పేలాల పిండి కృష్ణార్పణం' అన్నరీతిలో ఏ పథకం కింద లబ్ది చేకూరినా అది కాపులను ప్రత్యేకంగా ఉద్ధరించడానికి పెట్టిందేనని వైసీపీ గొప్పలు చెబుతోంది..''అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన జనసేనాని పవన్ కల్యాణ్ కు అధికార

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VoXO8K

Related Posts:

0 comments:

Post a Comment