''రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిఒక్కరిపైనా కక్షసాధింపులకు దిగుతున్నారు. ఫేస్ బుక్ లో ఒక పోస్టు పెట్టాలన్నా వైసీపీని అడగాలా? చివరికి సొంత పెళ్లానికి వాట్సాప్ మెసేజ్ పంపాలన్నా సీఎం జగన్ పర్మిషన్ తీసుకోవాలా? ఏంటీ పరిస్థితి?'' అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన కామెంట్లపై దుమారం చెలరేగింది. పొలిటికల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NvNtUd
లోకేశ్ ‘పెళ్లాం’ కామెంట్లపై దుమారం.. చంద్రబాబు హోదా గల్లంతు.. రఘురామ పేరిట సాయిరెడ్డిపై దాడి..
Related Posts:
జగన్ తగ్గే ప్రసక్తే లేదు..బదులివ్వాల్సిందే: రెండో రోజే అర్దమైపోయింది: సీఎం టార్గెట్ టీడీపీ..!అంతం కాదిది..ఆరంభం. వైసీపీ నేతలు చెబుతున్న డైలాగ్ ఇది. ఏపీ అసెంబ్లీ సమావేశాల రెండో రోజే నాటి టీడీపీ ప్రభుత్వ తీరు..చంద్రబాబు లక్ష్యంగా వైసీపీ మూక… Read More
బెంగాల్ వైద్యులకు ఎయిమ్స్ డాక్టర్ల సపోర్ట్ .. రేపు విధుల బహిష్కరణన్యూఢిల్లీ : బెంగాల్ ఎన్ఆర్ఎస్ జూనియర్ డాక్టర్లకు మద్దతు పెరుగుతుంది. వారిపై దాడిని నిరసిస్తూ శుక్రవారం విధులను బహిష్కరిస్తున్నట్టు ఆల్ ఇండియా ఇన్స్ట… Read More
కే టాక్స్ సృష్టికర్తలు ఎక్కడ..? కోడెల కుమారుడు, కుమార్తె అదృశ్యం..!!గుంటూరు/హైదరాబాద్ : కే-టాక్స్ పేరిట నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల పరిధిలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్… Read More
యూపీ సీఎం క్యాంపు ఆఫీసులో అగ్నిప్రమాదం ...లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ క్యాంపు కార్యాలయం లోక్ భవన్లో అగ్నిప్రమాదం జరిగింది. భవనం గ్రౌండ్ ప్లోర్లో పొగ రావడంతో సిబ్బంది అప్… Read More
బురిడీ బాబా! దెయ్యం వదిలిస్తానంటూ.. ఆడపిల్లలపై ఆకృత్యాలు!భువనేశ్వర్: దెయ్యాన్ని వదిలిస్తానని అంటూ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడో బురిడీ బాబా. చివరికి పోలీసుల చేతికి చిక్కాడు. కటకటాల వెనక్కి… Read More
0 comments:
Post a Comment