జమ్ముకశ్మీర్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.4గా నమోదైంది. భూప్రకంపనాలతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. హన్లెకు ఈశాన్యంలో 332 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. కశ్మీర్తోపాటు పాకిస్తాన్, చైనా, ఆప్ఘనిస్తాన్, తజకిస్తాన్లోనూ భూమి కంపించింది. గత 24 గంటల్లో కశ్మీర్లో రెండోసారి భూమి కంపించింది. నిన్న కార్గిల్లో కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iepyab
Saturday, June 27, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment