Saturday, June 27, 2020

బియ్యం బస్తాల్లో లిక్కర్ బాటిల్స్, ఒకటి కాదు రెండు కాదు 371 సీసాలు..

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపులను తగ్గించడం, సమయం కుదించడంతో సొమ్ము చేసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. పొరుగున గల తెలంగాణ రాష్ట్రం నుంచి లిక్కర్ తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. అందుకు విభిన్న మార్గాలను ఎంచుకుంటున్నారు. తాజాగా ఇద్దరు బియ్యం బస్తాల్లో లిక్కర్ బాటిల్స్ తీసుకెళ్తూ.. పోలీసులకు దొరికిపోయారు. అయితే 371 బాటిళ్లు దొరకడంతో అక్రమ మార్గంలో భారీగానే లిక్కర్ తరలిస్తున్నట్టు తెలుస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CMDOGM

Related Posts:

0 comments:

Post a Comment