ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపులను తగ్గించడం, సమయం కుదించడంతో సొమ్ము చేసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. పొరుగున గల తెలంగాణ రాష్ట్రం నుంచి లిక్కర్ తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. అందుకు విభిన్న మార్గాలను ఎంచుకుంటున్నారు. తాజాగా ఇద్దరు బియ్యం బస్తాల్లో లిక్కర్ బాటిల్స్ తీసుకెళ్తూ.. పోలీసులకు దొరికిపోయారు. అయితే 371 బాటిళ్లు దొరకడంతో అక్రమ మార్గంలో భారీగానే లిక్కర్ తరలిస్తున్నట్టు తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CMDOGM
బియ్యం బస్తాల్లో లిక్కర్ బాటిల్స్, ఒకటి కాదు రెండు కాదు 371 సీసాలు..
Related Posts:
క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి మాస్కు ధరించలేదు: పోలీసులతో వాగ్వాదంగాంధీనగర్: టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా చిక్కుల్లో పడ్డారు. మాస్క్ ధరించలేదని ప్రశ్నించిన పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనప… Read More
ముందస్తు వ్యూహంతోనే గాల్వాన్ దాడి: చైనా పాక్ కలిసి కుట్ర.. అమెరికా షాకింగ్ నిజాలున్యూఢిల్లీ: భారత్ చైనా బలగాల మధ్య గాల్వాన్ వ్యాలీలో జూన్లో జరిగిన ఘర్షణ చైనా ముందస్తు వ్యూహంలో భాగమేనా.. అది అప్పటికప్పుడు జరిగిన ఘటన కాదా..? డ్రాగన్… Read More
జగన్ పార్టీలో నేను: పవన్ కళ్యాణ్, జనసేనపై రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలుఅమరావతి: జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజోలు నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో జనసేన, వైయస్సార్ కాంగ్రెస్ … Read More
1977లో బాబు ఇలా.. అంబులెన్స్ సైరన్ విని పరుగెత్తి మంచం కింద దాక్కున్నాడు, టీడీపీ అనిత కామెంట్స్ ..ఏపీలో అధికార వైసీపీ లక్ష్యంగా సోషల్ మీడియాలో విమర్శించడంలో టీడీపీ మహిళా నేత అనిత ముందుంటారు. మరోసారి 1977లో బాబు అని హాట్ కామెంట్స్ చేశారు. దీనికి నెట… Read More
రష్యా కరోనా వ్యాక్సిన్ వెనుక చంద్రబాబు? - ఆ అమ్మాయి పుతిన్ కూతురు కాదు - ‘స్పుత్నిక్-వి’ కోలాహలం''ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా... వ్యాక్సిన్ దిగిందా? లేదా?'' అని ట్రంప్ బాబాయికి పుతిన్ చిచ్చా షాకిచ్చినట్లు.. మిగతా దేశాలన్నీ మీడియా ముందు ప్రకటనలు … Read More
0 comments:
Post a Comment