న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పరిస్థితిని సమర్థవంతగా ఎదుర్కొంటున్నామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఎలాంటి చర్యలను తీసుకోవాల్సి ఉందో.. వాటన్నింటినీ తీసుకుంటున్నామని అన్నారు. అనేక అభివృద్ది చెందిన దేశాలతో పోల్చుకుంటే.. మనదేశంలో కరోనా వైరస్ నియంత్రణ బాగుందని ఆయన చెప్పారు. మున్ముందు కరోనాను కట్టడి చేయడానికి మరిన్ని కఠిన చర్యలను తీసుకుంటామని అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YH195b
దేశం ముందు రెండు యుద్ధాలు..కుప్పలా 350 మృతదేహాలు: ఓపిక నశించడం వల్లే..బాధాకరం: అమిత్ షా
Related Posts:
జగన్ మౌనం వీడాలి..! వర్గీకరణకు చొరవ చూపాలన్న మందకృష్ణ..!!అమరావతి/హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణ విషయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి మౌనం వీడి స్పష్టమైన వైఖరి చెప్పాలని ఎస్సీ నాయకులు మందకృష్ణ మాదిగ అన్నారు. కృష్ణాజిల్… Read More
తిరుమలలో వీఐపీ భక్తులకు షాక్ ఇచ్చిన సుబ్బారెడ్డి.. ఇక ఆ దర్శనాలు రద్దు..!!ఇక నుండి తిరుమల శ్రీవారి దర్శనంలో అందరూ ఒకటే. ప్రముఖుల సిఫార్సు లేఖలతో ఇచ్చే వీఐపీ బ్రేక్ దర్శనాల పైన టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి కీలక ప్ర… Read More
68 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని 8.69 లక్షల మందిపై ప్రభావం...గౌహతి : భారీ వర్షాలు, వరదలతో అసోం అతలాకుతలమైంది. వరదనీరు పోటెత్తడంతో సమీప ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. మరోవైపు నదుల్లోకి కూడా నీరు ఎక్కువగా చ… Read More
జగన్ దూకుడుకు కేంద్రం బ్రేక్..విచారణ వద్దు:చంద్రబాబుకు గ్రేట్ రిలీఫ్:మారుతున్న సమీకరణాలుముఖ్యమంత్రి జగన్ దూకుడుకు కేంద్రం బ్రేకులు వేస్తోంది. గత ప్రభుత్వ హాయంలో జరిగిని అవీనితి వెలుగులోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ మంత్రి వర్గ… Read More
అమరావతి నుంచే వైసీపి పూర్తి స్థాయి కార్యకలాపాలు..! హైదరాబాద్ లో నామమాత్రమే..!!అమరావతి/హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ నుంచి పూర్తి స్థాయిలో తాడేపల్లికి మారనున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్య… Read More
0 comments:
Post a Comment