మహారాష్ట్రలో కరోనా ఏ మాత్రం కంట్రోల్ లోకి రావటం లేదు. దీంతో తీవ్ర నిర్ణయాల దిశగా అడుగులు వేస్తుంది మహా సర్కార్ . ఇక తాజా పరిస్థితి మహా రాష్ట్ర సర్కార్ కు పెద్ద సంకటంగా మారింది. దీంతో కరోనా వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31tjt3w
జులై 31 వరకు లాక్డౌన్ పొడిగింపు... 2కి.మీ దాటి వెళ్లొద్దు.. మహా మిషన్ బిగిన్ ఎగైన్
Related Posts:
వైఎస్ జగన్ను ప్రశంసల్లో ముంచెత్తిన రాజాసింగ్...! సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్న ఎమ్మెల్యే!అమరావతి: తెలంగాణకు చెందిన భారతీయ జనతాపార్టీ శాసన సభ్యుడు రాజాసింగ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశంసల్లో ముంచెత్తారు. వైఎస్ జగన్ సాహసోపేత ని… Read More
కశ్మీర్లో 50వేల ఉద్యోగాల భర్తీ.. త్వరలో ప్రకటన : గవర్నర్ సత్యపాల్ మాలిక్జమ్ము కశ్మీర్లో 50వేల ఉద్యోగాలను భర్తి చేస్తామని జమ్ము కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రకటించారు. అదికూడ రెండు లేదా మూడు నెలల్లోనే భర్తీ చేస్తామని … Read More
ఫోటో షూట్ కోసం పిలిచి.. బికినీతో వివిధ యాంగిల్లో.. తర్వాత ఆ పని చేసిన నటుడు...ముంబై : అవకాశాల పేరుతో మోసం చేసే వారెందరో. సినిమాలు, సీరియళ్లే కాదు .. టీవీ షోలు, రియాలిటీ షోల కోసం అమ్మాయిలను వంచిస్తున్నారు. తర్వాత ఛాన్స్ ఇవ్వకపోవడ… Read More
విశాఖలో దారుణం: డిగ్రీ విద్యార్థిని గొంతుకోసిన ప్రేమోన్మాది..పరిస్థితి విషమంఅనకాపల్లి: విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. అనకాపల్లిలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. అనకాపల్లి డీవీఎన్ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న యశో… Read More
ఆదాయం తగ్గింది..భారం పెరిగింది : పడిపోయిన మద్యం అమ్మకాలు: ఏపీకి అప్పులే ఆధారం..!!ఏపీలో ఆదాయం ఆశించిన స్థాయిలో లేదు. ఖర్చు భారం పెరిగింది. కేంద్రం నుండి సాధారణంగా వచ్చే గ్రాంట్లు కేటాయింపులు మినహా ప్రత్యేకంగా సాయం లేదు. దీంతో..ఇక అప… Read More
0 comments:
Post a Comment