న్యూఢిల్లీ: గత మూడునెలలుగా కరోనావైరస్ కారణంగా లాక్డౌన్లోకి వెళ్లిపోయిన దేశం ప్రస్తుతం క్రమంగా ఆర్థిక కార్యకలాపాల వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటికే కరోనావైరస్ కారణంగా అన్ని వ్యవస్థలు ఆన్లైన్లోకి వెళ్లిపోగా... తాజాగా ఇక పార్లమెంట్ సమావేశాల నిర్వహణ కూడా ఆన్లైన్లో జరిగే అవకాశాలున్నట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అన్ని సమావేశాలను కేంద్ర ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్ల ద్వారానే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gE5BZo
మళ్లీ ఎన్నికల వేడి: జూన్ 19న రాజ్యసభ ఎన్నికలు ..ఆన్లైన్లో పార్లమెంట్ సమావేశాలు..?
Related Posts:
సెన్సెక్స్ 190..నిఫ్టీ 73 పాయింట్లు : బడ్జెట్ నేపథ్యంలో నష్టాలబాట పట్టిన మార్కెట్లుముంబై: శనివారం రోజున కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వేను విడుదల చేసింది. వృ… Read More
నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుపై పాటియాల హౌస్ కోర్టు స్టే: ఇప్పట్లే ఉరి లేనట్లే..న్యూఢిల్లీ: నిర్భయ కేసులో పాటియాల హౌస్ కోర్టు సంచలన తీర్పు విధించింది. నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలుపై స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే … Read More
అమ్మాయిలకు ఫ్రీగా స్కూటీలు.. రూ.2కే కిలో గోధుమపిండి.. ఢిల్లీలో బీజేపీ మేనిఫెస్టో విడుదలఢిల్లీ అసెంబ్లీలో ఈసారి ఎలాగైనాసరే జెండా పాతాలనుకుంటోన్న బీజేపీ.. ఆమేరకు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు భారీ తాయిలాలు సిద్ధం చేసింది. ఉచిత, సబ్సిడీలతో… Read More
ఆర్మీ మొగుడు, పోలీసు పెళ్లాం అక్రమ సంబంధం, ప్రియుడు కాదు మా అన్నయ్య, హోమ్ మంత్రి ఎంట్రీ!బెంగళూరు: భారతదేశ భద్రత కోసం తాను జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీలో ఉద్యోగం చేస్తుంటే సొంత ఊరిలో కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్న తన భార్య అక్రమ సంబంధం సాగిస్తు… Read More
NCERTలో ఉద్యోగాలు: స్టోర్ కీపర్తో సహా పలు ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోండినేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఎడిటర్, స్టోర్… Read More
0 comments:
Post a Comment