ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్.. భారత్లోకి ప్రవేశించి వంద రోజులు పూర్తి చేసుకుంది. అంటే భారత్లో తొలి కరోనావైరస్ కేసు నమోదై వంద రోజులు పూర్తయ్యాయి. ఢిల్లీలోని లోక్నాయక్ హాస్పిటల్లో మార్చి 2వ తేదీన తొలి కోవిడ్-19 కేసు వచ్చింది. ఆ తర్వాత నాలుగు రోజులకు లోక్ నాయక్ హాస్పిటల్ అలర్ట్ అయ్యింది. చకచకా కోవిడ్-19ను నియంత్రించేందుకు చర్యలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2B4DkeK
భారత్లో కోవిడ్-19కు 100 రోజులు పూర్తి... ఆ హాస్పిటల్ ఎదుర్కొన్న సవాళ్లేంటి..?
Related Posts:
గాంధీ నుంచి ప్రతీరోజూ 25 డెడ్ బాడీలు... ఎక్కడా చెప్పట్లేదు... మంత్రి జగ్గారెడ్డి సంచలనం...ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి ఓ కౌన్సిలర్ ప్రాణాలను కాపాడుకోలేకపోయానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా స్వయంగా తానే ఎంత … Read More
కోర్టులో ధర్మమే గెలుస్తుంది.. ఇళ్ళ పట్టాల పంపిణీ జాప్యంపై సీఎం జగన్ వ్యాఖ్యలుఏపీలో పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడడంపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. స్పందన కార్యక్రమంలో పేదల ఇళ్ల పట్టాల పంపిణీ గురించి మాట… Read More
గుంటూరు బీటెక్ విద్యార్థిని నగ్న చిత్రాల లీక్... మరో ఏడుగురి అరెస్ట్...గుంటూరు బీటెక్ విద్యార్థిని నగ్న చిత్రాల లీక్ కేసులో మరో ఏడుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మొదట ఏ-1 వరుణ్,ఏ-2 కౌశిక్లను అరెస్ట్ చేసిన పోలీసుల… Read More
ఏపీలో ప్రైవేటు చేతికి కరోనా టెస్టులు- ఫలితాల తారుమారు-సర్కార్ సీరియస్..తెలంగాణలో ప్రైవేటు ఆస్పత్రుల్లో నిర్వహిస్తున్న కరోనా టెస్టులు, చికిత్సలపై రోగుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న తరుణంలో ఏపీలోనూ దాదాపు అలాంటి పరిస్… Read More
స్వప్న సురేష్.. సెన్సేషనల్ క్రైమ్.. సీఎం మెడకు స్మగ్లింగ్ వ్యవహారం.. టాప్ ఐఏఎస్ ఔట్.. పెనుదుమారంస్వప్న సురేష్.. కొద్ది గంటలుగా దేశ, విదేశాల్లో మారుమోగిపోతోందీ పేరు. రాయబార కార్యాలయం మాజీ ఉద్యోగి అయిన ఈమె.. తన కాంటాక్టులను తెలివిగా వాడుకుంటూ గల్ఫ్… Read More
0 comments:
Post a Comment