ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్.. భారత్లోకి ప్రవేశించి వంద రోజులు పూర్తి చేసుకుంది. అంటే భారత్లో తొలి కరోనావైరస్ కేసు నమోదై వంద రోజులు పూర్తయ్యాయి. ఢిల్లీలోని లోక్నాయక్ హాస్పిటల్లో మార్చి 2వ తేదీన తొలి కోవిడ్-19 కేసు వచ్చింది. ఆ తర్వాత నాలుగు రోజులకు లోక్ నాయక్ హాస్పిటల్ అలర్ట్ అయ్యింది. చకచకా కోవిడ్-19ను నియంత్రించేందుకు చర్యలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2B4DkeK
భారత్లో కోవిడ్-19కు 100 రోజులు పూర్తి... ఆ హాస్పిటల్ ఎదుర్కొన్న సవాళ్లేంటి..?
Related Posts:
అరుణ్జైట్లీ మృతి..! సంతాపం తెలిపిన కేసీఆర్, జగన్ తో పాటు ప్రముఖుల నేతలు..!!న్యూఢిల్లీ/హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. జైట్లీ మరణంపై పలువురు రాజకీయ ప్రముఖుల… Read More
శ్రీ కృష్ణ జన్మాష్టమి: ఊరు.. వాడ ఘనంగా వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ఇస్కాన్ దేవాలయాలుజగన్నాటక సూత్రధారి అయిన ఆ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన అవతారం శ్రీకృష్ణ అవతారం. లోక కల్యాణం కోసం కృష్ణుడిగా జన్మించిన నల్లనయ్య జన్మాష్టమి వేడుకలు తెలు… Read More
అరుణ్ జైట్లీ ప్రస్థానం: విద్యార్థి రాజకీయాల నుంచి కేంద్రమంత్రి వరకు...!బీజేపీలో మరో నాయకుడు కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం ఆ పార్టీ నాయకురాలు మాజీ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ మృతిని మరువక ముందే... మరో మాజీ కేంద్రమంత్రి అ… Read More
విశాఖలో పిల్లలదొంగలు .. బిజినెస్ బాగుందని బిడ్డను కూడా అమ్ముకున్న ఓ నిందితుడుఈజీ గా డబ్బు సంపాదించవచ్చన్న ఆలోచనతో ఓ గ్యాంగ్ పిల్లల్ని అపహరించి అమ్ముకోవడం ప్రారంభించింది. పిల్లలను ఎత్తుకుపోయి అమ్ముకుంటున్న ఈ ముఠాను విశాఖ పోలీసుల… Read More
రాష్ట్ర విభజన సమయంలో..ఏపీ పక్షాన జైట్లీ : హోదా కోరారు..ప్యాకేజి ప్రతిపాదించారు ..!!రాష్ట్ర విభజన సమయంలో 2014లో అరుణ్ జైట్లీ రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్నారు. అప్పటికే లోక్ సభ లో ఏపీ విభజన బిల్లు ఆమోదం పొందింది. లోక్ సభలో విభజన బిల్లు న… Read More
0 comments:
Post a Comment