ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్.. భారత్లోకి ప్రవేశించి వంద రోజులు పూర్తి చేసుకుంది. అంటే భారత్లో తొలి కరోనావైరస్ కేసు నమోదై వంద రోజులు పూర్తయ్యాయి. ఢిల్లీలోని లోక్నాయక్ హాస్పిటల్లో మార్చి 2వ తేదీన తొలి కోవిడ్-19 కేసు వచ్చింది. ఆ తర్వాత నాలుగు రోజులకు లోక్ నాయక్ హాస్పిటల్ అలర్ట్ అయ్యింది. చకచకా కోవిడ్-19ను నియంత్రించేందుకు చర్యలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2B4DkeK
భారత్లో కోవిడ్-19కు 100 రోజులు పూర్తి... ఆ హాస్పిటల్ ఎదుర్కొన్న సవాళ్లేంటి..?
Related Posts:
హైదరాబాద్ ను ఖాళీ చేయిస్తున్న కరోనా .. రద్దీ లేని రోడ్లు.. భయం గుప్పిట్లో హైదరాబాదీలుహైదరాబాద్ ఖాళీ అవుతోంది.హైదరాబాద్ లో కరోనా కేసులు విజృంభిస్తున్న తీరు నగరవాసులకు ఊపిరాడనివ్వడం లేదు. ఫలితంగా సొంత ఊర్లకు చాలా మంది ఇప్పటికే వెళ్ళిపోగా… Read More
తమ్మినేని నోటి వెంట జగన్ మనసులో మాట ? తాను బయట పడలేక స్పీకర్ తో చెప్పించారా.. !ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలువడుతున్న తీర్పులపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అయితే ప్రభుత్వమే స్పీకర… Read More
ఎవరి పిచ్చి వారికి ఆనందం: బంగారంతో ఫేస్ మాస్క్.. టాక్ ఆఫ్ ది టౌన్గా శంకర్పూణే: ఒకొక్కరికి ఒక్కో రకమైన పిచ్చి ఇష్టం ఉంటుంది. గతంలో ముంబైలో ఓ వ్యక్తి తను ఒంటిపై వేసుకునే దుస్తుల నుంచి ధరించే వస్తువుల వరకు అన్నీ బంగారంతోనే ఉండ… Read More
టాప్ త్రీకి చేరువలో ఇండియా..కరోనా కేసులలో రష్యాకు దగ్గరగా...24గంటల్లో 22,771 కేసులుకరోనా మహమ్మారి ప్రపంచంపై పంజా విసురుతోంది. తన ప్రతాపం చూపిస్తోంది. ఇక భారతదేశంలో కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న తీరు టెన్షన్ పుట్టిస్తోంది. … Read More
గోల్కొండ, చార్మినార్ సందర్శనకు కేంద్రం ఓకే... ఆన్ లైన్ బుకింగ్స్- ఎప్పటినుంచో తెలుసా ?కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా పర్యాటక స్ధలాలకు సందర్శకులే కరువయ్యారు. దీంతో అవి గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా వెలవెలబోతున్నాయి. తాజాగా లాక్… Read More
0 comments:
Post a Comment