Thursday, June 25, 2020

భారత్‌లో కోవిడ్-19కు 100 రోజులు పూర్తి... ఆ హాస్పిటల్ ఎదుర్కొన్న సవాళ్లేంటి..?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్.. భారత్‌లోకి ప్రవేశించి వంద రోజులు పూర్తి చేసుకుంది. అంటే భారత్‌లో తొలి కరోనావైరస్ కేసు నమోదై వంద రోజులు పూర్తయ్యాయి. ఢిల్లీలోని లోక్‌నాయక్ హాస్పిటల్‌లో మార్చి 2వ తేదీన తొలి కోవిడ్-19 కేసు వచ్చింది. ఆ తర్వాత నాలుగు రోజులకు లోక్‌ నాయక్ హాస్పిటల్ అలర్ట్ అయ్యింది. చకచకా కోవిడ్-19ను నియంత్రించేందుకు చర్యలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2B4DkeK

Related Posts:

0 comments:

Post a Comment