ప్రతి 10 లక్షలకుగానూ సగటున 7500పైచిలుకు మందికి టెస్టులు నిర్వహిస్తూ.. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో దేశంలోనే బెస్ట్ రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ తాజాగా మరో రికార్డు నెలకొల్పింది. గడిచిన 24 గంటల్లో అత్యధిక స్థాయిలో 17,695 శాంపిల్స్ ను పరీక్షించింది. కాగా, టెస్టులు భారీగా నిర్వహిస్తుండటంతో కొత్త కేసులు సైతం అదే స్థాయిలో వెలుగుచూస్తుండటం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MB7mbV
ఏపీలో కరోనా వైరస్: మరో రికార్డు.. కొత్తగా 130 కేసులు, 2మృతి.. రేపటి నుంచి మరో టెన్షన్..
Related Posts:
ఇండియాలో ఉంటే నాకు నోబెల్ రాకపోయేది.. మన సిస్టమ్ మారాలి: ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీచాలా మంది తెలివైనవాళ్లు, అద్భుతమైన ప్రతిభావంతులు ఉండి కూడా ఇండియా గొప్ప స్థాయిలో లేకపోవడం బాధాకరమని.. టాలెంట్ ను గుర్తించి, దాన్ని ప్రోత్సహించే వ్యవస్… Read More
టైముంటే తప్పక చదవండి.. ప్రధాని మోదీకి స్పెషల్ గిఫ్ట్.. రిపబ్లిక్ డే సందర్భంగా పంపిన కాంగ్రెస్71వ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఓ స్పెషల్ గిఫ్టు పంపింది. అమెజాన్ ద్వారా ఆదివారం నాటికి ప్రధాని కార్యాలయా… Read More
హీరో ప్రభాస్తో వైసీపీ కీలక నేత.. బీజేపీ నేతలతో కలిసి విందు.. ఫొటోలు వైరల్..పుట్టింది పొలిటికల్ ఫ్యామిలీనే అయినా పాలిటిక్స్తో సంబంధం లేదని.. ఆ దిశగా ఏనాడూ ఆలోచించలేదని హీరో ప్రభాస్ ఇప్పటికి చాలా సార్లు చెప్పుంటారు. ఈ వార్త కూ… Read More
దారుణం: ఇంట్లో నిద్రిస్తున్న వివాహితను ఎత్తుకెళ్లి ఏడుగురు గ్యాంగ్రేప్ఖమ్మం: జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు ఆగడం లేదు. వివాహితపై ఏడుగురు దుర్మార్గులు సామూహిక అత్యాచార… Read More
జాతీయ జెండాను తగలబెట్టాడు.. రిపబ్లిక్ డే వేడుకల్లో దారుణం..రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరగ్గా.. మహబూబాబాద్ జిల్లాలో మాత్రం అపశృతి చోటు చేసుకుంది. కురవి మండలం తిరుమలపురంలో జరిగిన రిపబ్లిక్ డే వేడు… Read More
0 comments:
Post a Comment