ప్రతి 10 లక్షలకుగానూ సగటున 7500పైచిలుకు మందికి టెస్టులు నిర్వహిస్తూ.. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో దేశంలోనే బెస్ట్ రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ తాజాగా మరో రికార్డు నెలకొల్పింది. గడిచిన 24 గంటల్లో అత్యధిక స్థాయిలో 17,695 శాంపిల్స్ ను పరీక్షించింది. కాగా, టెస్టులు భారీగా నిర్వహిస్తుండటంతో కొత్త కేసులు సైతం అదే స్థాయిలో వెలుగుచూస్తుండటం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MB7mbV
Sunday, June 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment