Monday, May 11, 2020

Lockdownmk: కరోనా కాలంలో పెళ్లిళ్లు జరిపించిన ప్రతిపక్ష నాయకుడు, మాస్క్ లు, మంత్రాలు, హార్బర్ !

చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తమిళనాడులో సోమవారం మద్యాహ్నం 3 గంటల వరకు 7, 204 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. చెన్నై నగరంలో 3, 300కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. తమిళనాడు ప్రభుత్వం నిర్లక్షం వలనే రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయని ఇన్ని రోజులు ఎడప్పాడి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3co0EkP

Related Posts:

0 comments:

Post a Comment