చెన్నై/ మదురై: తమిళనాడులో మద్యం విక్రయించడానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ రాష్ట్రంలోని తాగుబోతులు పండగ చేసుకుంటున్నారు. మద్యం విక్రయించడానికి కొన్ని షరతులు ఉండటంతో వేకువ జామున నుంచి టాస్మాక్ ( లిక్కర్ షాప్ లు) ముందు చెప్పులు, గొడుగులు, బ్యాగులు, హెట్మెట్లు ఇలా ఏదిపడితే అది తీసుకెళ్లి క్యూలో పెడుతున్నారు. మందుబాబులను గౌరవించండి,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/367oZsI
Saturday, May 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment