చెన్నై/ మదురై: తమిళనాడులో మద్యం విక్రయించడానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ రాష్ట్రంలోని తాగుబోతులు పండగ చేసుకుంటున్నారు. మద్యం విక్రయించడానికి కొన్ని షరతులు ఉండటంతో వేకువ జామున నుంచి టాస్మాక్ ( లిక్కర్ షాప్ లు) ముందు చెప్పులు, గొడుగులు, బ్యాగులు, హెట్మెట్లు ఇలా ఏదిపడితే అది తీసుకెళ్లి క్యూలో పెడుతున్నారు. మందుబాబులను గౌరవించండి,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/367oZsI
Lockdown: తాగుబోతుల సంఘం జిందాబాద్, ఫెక్సీలు, బ్యానర్లు వైరల్, రోజుకు 500 మందికి, టోకన్లు !
Related Posts:
లీడర్లైనా, అధికారులైనా లెక్కలు తీసుడే.. ఎవర్నీ వదిలిపెట్టబోమన్న ఎమ్మెల్యే ఆళ్లగుంటూరు : వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పని మొదలుపెట్టారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పుడు లెక్కలు బయటకు తీస్తామని హెచ్చరించారు. ఆదివారం నాడ… Read More
కన్యాదానం చేసిన మంత్రి.. అనాధ అమ్మాయికి గ్రాండ్గా వివాహం.. మల్లారెడ్డిపై ప్రశంసల వెల్లువహైదరాబాద్ : మంత్రి చామకూర మల్లారెడ్డి మరోసారి వార్తల్లోకెక్కారు. ఈసారి మాత్రం మానవత్వం చాటుకుని ఔరా అనిపించారు. ఆయన చేసిన మంచిపనికి ప్రశంసల జల్లు కురు… Read More
హైదరాబాద్లో భారీ వర్షం.. చెరువులను తలపించిన రహదారులుహైదరాబాద్ : నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రంలో వరుణుడు జోరందుకుంటున్నాడు. ఆ మేరకు హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హిమాయత్ నగర్, సనత… Read More
సీఎం జగన్ దృష్టిక వచ్చిన ఆ ముగ్గురి సొంత ఎమ్మెల్యేల బాగోతం..! త్వరలో చర్యలు..!!ఒంగోలు/హైదరాబాద్ : వైసిపి ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కాకముందే కొంత మంది ఎమ్మెల్యేలు చేతివాటం ప్రదర్శించుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. 'అవినీతి రహిత పా… Read More
కాంగ్రెస్ ప్రెసిడెంట్గా అశోక్ గెహ్లాట్..?ఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు రాహుల్ గాంధీ ససేమిరా అనడంతో ఇక కొత్త ప్రెసిడెంట్ ఎంపిక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ సీనియర్… Read More
0 comments:
Post a Comment