బెంగళూరు: దేశంలో కరోనా వైరస్ (COVID 19) వ్యాధి వ్యాపించడానికి హాట్ స్పాట్ అయిన ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లీగి జమాత్ సమావేశాలకు హాజరైన విదేశీ తబ్లీగిలకు అక్రమంగా ఆశ్రయం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్ కు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. ఒక ప్రాంతంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 20కి పైగా నమోదు కావడానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZS1Qty
Saturday, May 30, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment