విశాఖలో అనస్థీషియా డా.సుధాకర్ ఉదంతంపై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాజకీయంగా వైసీపీ-టీడీపీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుండగా.. సోషల్ మీడియాలోనూ దీనిపై ఎడతెగని చర్చ నడుస్తోంది. సుధాకర్ దళితుడు అయినందునే అతనీ దుస్థితిలోకి నెట్టివేయబడ్డాడని పలువురు నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే అతను టీడీపీ చేత బలిపశువు కాబడ్డాడని వైసీపీ ఆరోపిస్తోంది. టీడీపీ మాత్రం ఇదంతా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LDnvx9
Monday, May 18, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment