Sunday, May 3, 2020

కరోనా: ఏపీ-తెలంగాణ సరిహద్దులో టెన్షన్.. పోటాపోటీగా కూలీల అడ్డగింత..

కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాకపోవడంతో లాక్‌డౌన్‌ను మే 17 వరకూ పొడిగించిన కేంద్రం.. అదే సమయంలో కీలక సడలింపులు కూడా ప్రకటించింది. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు సొంత ప్రాంతాలకు వెళ్లొచ్చని చెప్పింది. ఆ మేరకు అంతటా ఏర్పాట్లు జరిగినా, ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులో మాత్రం ఒకింత విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రాష్ట్రాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SqeU4L

0 comments:

Post a Comment