కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాకపోవడంతో లాక్డౌన్ను మే 17 వరకూ పొడిగించిన కేంద్రం.. అదే సమయంలో కీలక సడలింపులు కూడా ప్రకటించింది. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు సొంత ప్రాంతాలకు వెళ్లొచ్చని చెప్పింది. ఆ మేరకు అంతటా ఏర్పాట్లు జరిగినా, ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులో మాత్రం ఒకింత విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రాష్ట్రాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SqeU4L
కరోనా: ఏపీ-తెలంగాణ సరిహద్దులో టెన్షన్.. పోటాపోటీగా కూలీల అడ్డగింత..
Related Posts:
దారుణం : బైక్పై వచ్చి డాక్టర్ను కాల్చి చంపిన దుండగులు..కర్నాల్ : హర్యానాలో దారుణం జరిగింది. కారులో మార్కెట్కు వెళ్తున్న డాక్టర్పై ముగ్గురు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయప… Read More
ఆ ఇంటిని ఖాళీ చేయడం నైతిక బాధ్యత.. చంద్రబాబుకు ఆ మాత్రం తెలియదా : ఆర్కేఅమరావతి : ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై.. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపణాస్త్రాలు గుప్పించారు. ప్రభుత్వ ఆస్తిని అప్పగిం… Read More
డ్యామ్ గండికి కారణమైన పీతలను అరెస్ట్ చేయండి...! ఎన్సీపీమహారాష్ట్ర మంత్రి సావంత్ వ్యాఖ్యలపై ఎన్సీపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు విసిరారు. తివారి డ్యామ్కు కారణమైన పీతాలను వెంటనే అరెస్ట్ చేయాలని ఎన్సీపీ ఎమ్మెల్యే… Read More
రసవత్తరంగా కర్ణాటక రాజకీయం... సాయంత్రం కల్లా తేల్చుతానంటున్న యడ్యూరప్ప..?కర్ణాటకలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరి పాకన పడింది. కాంగ్రెస్ ,జేడీఎస్కు చెందిన ఎమ్మెల్యేలు 13 మంది శనివారం రాజీనామ చేయడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో రాజ… Read More
రాజకీయ కక్షలతో రగులుతున్న ఏపీ...! రెచ్చిపోయిన వైసీపీ.. మూడు చోట్ల టీడీపీ శ్రేణులపై దాడులు..!విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ దండు రెచ్చిపోయింది. మూడు చోట్ల దాడులకు తెగబడింది. టీడీపీ శ్రేణులే టార్గెట్గా కొట్లాటకు తెర లేపారనే ఆరోపణలు వినిపిస్త… Read More
0 comments:
Post a Comment