Friday, May 22, 2020

పలాసలో నిబంధనలకు విరుద్ధంగా రైల్వే టికెట్ల అమ్మకం: ఢిల్లీలో గుర్తింపు, అరెస్ట్

అమరావతి: కరోనా లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో రైల్వే సేవలు ప్రారంభమైన విషయం తెలిసిందే. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రైల్వే బుకింగ్స్ చేసుకోవడాన్ని ఆసరాగా తీసుకున్న ఓ యువకుడు తప్పుడు మార్గంలో వెళ్లి మోసాలకు పాల్పడ్డాడు. ఆ తర్వాత అరెస్టై కటకటాల వెనక్కి వెళ్లాడు. వివరాల్లోకి వెళితే.. రైల్వే మార్కెట్ పాత జాతీయ రహదారి రోడ్డులో చందన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2A3R2xf

Related Posts:

0 comments:

Post a Comment