అమరావతి: కరోనా లాక్డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో రైల్వే సేవలు ప్రారంభమైన విషయం తెలిసిందే. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రైల్వే బుకింగ్స్ చేసుకోవడాన్ని ఆసరాగా తీసుకున్న ఓ యువకుడు తప్పుడు మార్గంలో వెళ్లి మోసాలకు పాల్పడ్డాడు. ఆ తర్వాత అరెస్టై కటకటాల వెనక్కి వెళ్లాడు. వివరాల్లోకి వెళితే.. రైల్వే మార్కెట్ పాత జాతీయ రహదారి రోడ్డులో చందన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2A3R2xf
పలాసలో నిబంధనలకు విరుద్ధంగా రైల్వే టికెట్ల అమ్మకం: ఢిల్లీలో గుర్తింపు, అరెస్ట్
Related Posts:
తొలి కరోనా టీకా ఈటల రాజేందర్కే.. ఈ నెల మూడో వారం నుంచి వ్యాక్సినేషన్..కరోనా వ్యాక్సినేషన్ త్వరలో ప్రారంభం కాబోతోంది. తొలుత ఎంపిక చేసిన వారికి మాత్రమే టీకా ఇస్తారు. ఇప్పటికే రాష్ట్రాలు/ కేంద్రప్రాంత పాలిత ప్రాంతాల్లో డ్రై… Read More
బాలకార్మికుడి నుంచి బాహుబలిగా -పేదరికం ఎదుగుదలకు అడ్డుకాదు -ఐఆర్ఎస్ అధికారి సురేశ్ సక్సెస్ స్టోరీబాహుబలి అంటే బలమైన భుజాలు కలవాడని అర్థం. పూట గడవటమే కష్టంగా ఉండే పేదలు.. రెక్కలు ముక్కలు చేసుకోవడం తప్ప బలప్రదర్శనంటూ చేయలేరు. అయితే, తక్కువ సత్తువున్… Read More
2021లో టాలీవుడ్కు తొలి విషాదం -సినీ రచయిత వెన్నెలకంటి ఇకలేరుకొత్త ఏడాదిలోనూ సినీ రంగాన్ని విషాదం వెంటాడుతోంది. ప్రముఖ సినీ రచయిత వెన్నెలకంటి(63) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో చెన్నైల… Read More
హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో అంతరాయం: ప్రయాణికులకు ఇబ్బందులుహైదరాబాద్: నగరంలో మెట్రో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మరోసారి కొద్ది సమయంపాటు మెట్రో రైలు సేవలు నిలిచిపోయాయి. ఎల్బీనగర్-… Read More
రాజీనామా చేయకుండానే బీజేపీలోకి టీఎంసీ ఎంపీ: సభ్యత్వం రద్దు చేయాలంటూ స్పీకర్కు లేఖకోల్కతా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీకి చెందిన ఎంపీ సునీల్ కుమార్ మండల్ ఇటీవల భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరిన విషయం తెలిసిందే. అయితే, ఆయన ఎంపీ… Read More
0 comments:
Post a Comment