Monday, May 25, 2020

విషాదం: దొంగతనం ఆరోపణలతో మనస్తాపం, కుటుంబం ఆత్మహత్య

గుంటూరు: జిల్లాలో బాపట్ల మండలం మరుప్రోలువారిపాలెంలో విషాద ఘటన చోటు చేసుకుంది. దొంగతనం చేశారనే ఆరోపణలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ కుటుంబం ఆత్మహత్యకు చేసుకుంది. తమ కూతురుతోపాటు భార్యాభర్తలు బలవన్మరణానికి పాల్పడ్డారు. కరోనావైరస్ ల్యాబ్ సృష్టేనా?: తొలిసారి స్పందించిన వుహాన్ ల్యాబ్, శాస్త్రవేత్తల మాటేమిటంటే? మే 10న పోలీస్ స్టేషన్‌లో బాసివిరెడ్డిపాలెంలో మోటార్లు అపహరణకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3elrta5

Related Posts:

0 comments:

Post a Comment