బెంగళూరు: " నేను మంత్రిని నాకు రూల్స్ గీల్స్ వర్తించవు " అని చెబుతున్నారు కేంద్రమంత్రి సదానందగౌడ. నాయకులు నిబంధనలు పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని ప్రధాని నరేంద్ర మోడీ పదేపదే చెబుతున్నప్పటికీ ఆయన కేబినెట్ మంత్రులే నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c2xuXo
Monday, May 25, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment