హైదరాబాద్ శివారు ఫాంహౌస్ నుంచి చిరుత వెళ్లిపోయిందని అటవీ అధికారులు తెలిపారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గురువారం ఉదయం నుంచి బిక్కుబిక్కుమన్న స్థానికులు.. చిరుత వెళ్లిపోయిందని అధికారులు చెప్పడంతో రిలాక్స్ అయ్యారు. అటవీ ప్రాంతంలో చిరుత పాదముద్రలను గుర్తించి.. అది వెళ్లిపోయిందని అధికారులు స్పష్టంచేశారు. నిన్న మొదలైన సెర్చ్ ఆపరేషన్ ఇవాళ కూడా కొనసాగింది. 50
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cCuSAC
హమ్మయ్యా..ఫాం హౌస్ నుంచి వెళ్లిపోయిన చిరుత, పాదముద్రల ఆధారంగా డాగ్ స్క్వాడ్ గుర్తింపు...
Related Posts:
కండోమ్ లేకుండా సెక్స్ వద్దన్నందుకు మహిళ దారుణ హత్యడ్యూటీ నుంచి ఇంటికెళుతోన్న అతనికి.. బస్టాండ్ వద్ద ఓ మహిళ ఎదురుపడింది.. మాటలు కలిపారు.. రూ.2500కు బేరం కుదిరింది.. అడ్వాన్స్గా రూ.500 తీసిచ్చాడు.. ఇద్… Read More
మళ్లీ తెరపైకి ‘మార్గదర్శి’ కేసు: సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు, రామోజీరావుపై ఉండవల్లి ఏమన్నారంటే.?న్యూఢిల్లీ: మార్గదర్శి కేసు మరోసారి తెరపైకి వచ్చింది. దాదాపు ముగిసిందనుకున్న ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు మళ్లీ విచారణ చేపట్టింది. అంతేగాక, ఈ కేసు వి… Read More
అమెరికాలో భారీ పేలుడు.. దద్దరిల్లిన హ్యూస్టన్ సిటీ శివారు..అమెరికాలో భారతీయులు ఎక్కువగా నివసించే టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్ సిటీ శివారులో శుక్రవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. కిలోమీటర్ల దూరం వరకు… Read More
ఎస్వీబీసీ ఛానెల్ ఎండీగా టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి.. ఛైర్మన్ పోస్ట్ కొన్నాళ్లు ఖాళీనే..?శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్(ఎస్వీబీసీ) ప్రక్షాళనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్దమైంది. ఈ మేరకు ఎస్వీబీసీలో కొత్తగా ఎండీ పదవిని సృష్టించిన ప్రభుత్వం.. … Read More
రహస్యం బయటపెట్టిన మోదీ.. చర్మం కాంతివంతంగా మెరవడానికి కారణమదే.తన చర్మం కాంతివంతంగా మెరవడం ఉండటం వెనుక రహస్యమేంటో ప్రధాని మోదీ బయటపెట్టారు. తాను బాగా కష్టపడుతానని, అందువల్ల శరీరం బాగా చెమట పడుతుందని.. ఆ సమయంలో ముఖ… Read More
0 comments:
Post a Comment