హైదరాబాద్ శివారు ఫాంహౌస్ నుంచి చిరుత వెళ్లిపోయిందని అటవీ అధికారులు తెలిపారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గురువారం ఉదయం నుంచి బిక్కుబిక్కుమన్న స్థానికులు.. చిరుత వెళ్లిపోయిందని అధికారులు చెప్పడంతో రిలాక్స్ అయ్యారు. అటవీ ప్రాంతంలో చిరుత పాదముద్రలను గుర్తించి.. అది వెళ్లిపోయిందని అధికారులు స్పష్టంచేశారు. నిన్న మొదలైన సెర్చ్ ఆపరేషన్ ఇవాళ కూడా కొనసాగింది. 50
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cCuSAC
Friday, May 15, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment