తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే లోకేష్ పై నగరి వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా సెల్వమణి సెటైర్లు వేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ జూమ్ పార్టీ అని, చంద్రబాబు నాయుడు జూమ్ నాయుడని ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు . ఇక చంద్రబాబు నాయుడిని ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరని, ఆ పార్టీని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dlpe6s
Saturday, May 30, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment