రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కాక రేపుతున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో టీడీపీ స్టాండ్ ఏంటని ఏపీ జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు విషయంలో తమ ప్రభుత్వ వైఖరి సరైనదేనని మంత్రి అనిల్ మరోసారి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో బాధ్యతాయుత ప్రతిపక్ష పార్టీగా టీడీపీ తన అభిప్రాయం చెప్పితీరాలన్నారు. పోతిరెడ్డిపాడుపై ప్రభుత్వం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2z3XhRB
పోతిరెడ్డిపాడుపై టీడీపీ స్టాండ్ ఏంటి ? త్వరలో కృష్ణాబోర్డుకు వివరణ- ఏపీ మంత్రి అనిల్...
Related Posts:
కరోనాతో మృతి చెందిన వైద్యుల కుటుంబాలకు 30 రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం .. సీఎం జగన్ నిర్ణయంకరోనా కష్టకాలంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా సేవలందిస్తున్న వైద్యుల విషయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంల… Read More
Coronavirus: మాజీ ప్రధాని కొడుకు, మాజీ సీఎం అన్న, మాజీ మంత్రి, కరోనా పాజిటివ్: హరోహర !బెంగళూరు/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బకు ఎవ్వరూ అతీతం కాదని మరోసారి వెలుగు చూసింది. మాజీ ప్రధాని కొడుకు, మాజీ సీఎం అన్న, మాజీ మంత… Read More
ఓ కానిస్టేబుల్ చేసిన పనికి ఫిదా అయిన మంత్రి హరీష్ రావు .. నీ పెద్దమనసు అందరికీ ఆదర్శమని కితాబుతెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఓ కానిస్టేబుల్ చేసిన మంచి పనికి ఫిదా అయ్యాడు. తెలంగాణ సమాజం నిన్ను చూసి గర్విస్తుంది అంటూ ఆ పోలీస్ కానిస్టేబుల్ మ… Read More
చైనా మరో సంచలనం: 5జీ నెట్వర్క్ కోసం భారత సరిహద్దులో అక్రమ నిర్మాణాలు - సైనిక చర్యకు రావత్ సిగ్నల్ఉత్తర తీరంలో అమెరికా నౌకలను బెదరగొట్టడానికి బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించిన చైనా.. పశ్చిమ సరిహద్దులో ఇండియాతో సైతం కయ్యానికి కాలుదువ్వుతున్నది. భార… Read More
అమరావతిపై కౌంటర్ దాఖలుకు పవన్ కసరత్తు... రేపు నేతలతో టెలికాన్ఫరెన్స్...ఏపీ రాజధాని అమరావతిని విశాఖకు తరలించడంపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా హైకోర్టు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కూడా తమ అభిప్రాయం చెప్పే అవకాశం ఇచ్చింది… Read More
0 comments:
Post a Comment