Saturday, May 16, 2020

జగన్ కోటరీలో కొత్త అడ్వైజర్... ఆ సాయానికి ప్రతిఫలంగా.. వైసీపీ ఇమేజ్ పెంచే బాధ్యత ఆయనకే..!

ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ చీఫ్ సెక్రటరీ రమాకాంత్ రెడ్డికి కీలక పదవి కట్టబెట్టనున్నట్లు సమచారం. తన తండ్రి వైయస్ హయాంలో పనిచేసిన రమాకాంత్ రెడ్డికి సీఎం జగన్ ఎలాంటి పదవిలో కూర్చోబెట్టనున్నారు...? ప్రభుత్వం ఇమేజ్‌‌ను రమాకాంత్ రెడ్డి మరో లెవెల్‌కు తీసుకెళుతారా..? ఇంతకీ ఏంటా పదవి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZgxOPw

0 comments:

Post a Comment