హైదరాబాద్లోని తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు అతన్ని అడ్డుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని మలక్పేట్కు చెందిన మహమ్మద్ నసీరుద్దీన్గా గుర్తించారు. స్థానికంగా చెప్పుల దుకాణం నడుపుకుంటూ జీవిస్తున్నాడు. అయితే లాక్ డౌన్ కారణంగా రెండు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dSQvNj
ప్రగతి భవన్ ఎదుట కలకలం.. పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం..
Related Posts:
పట్టువీడని రాహుల్.. త్వరలో కాంగ్రెస్కు కొత్త ప్రెసిడెంట్?ఢిల్లీ : లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాభవం కాంగ్రెస్ను కోలుకోలేని దెబ్బ తీసింది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనా… Read More
మే 23న మోడీ దివస్ లేదా లోక కళ్యాణ దినంగా పాటించండి : బాబా రాందేవ్భారత దేశ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించిన మోడీని గుర్తు చేస్తూ మే 23న మోడీ దివస్ను జరుపుకోవాలని యోగా గురువు బాబా రాందేవ్ పిలుపినిచ్చారు. ప్రత… Read More
జార్ఖండ్లో రెచ్చిపోయిన మావోయిస్టులు .. 11 మంది జవాన్లకు గాయాలుజార్ఖండ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. సరయ్కెల్లాలోని కుచాయ్ ప్రాంతంలో భద్రతా సిబ్బంది లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు. ఐఈడీ పేల్చడంతో 11 మంది … Read More
మోడీ ప్రమాణ స్వీకారం... అగ్రదేశాధినేతలు హజరు..ప్రధాని నరేంద్రమోడీ తన ప్రమాణ స్వీకారోత్సవానికి పోరుగుదేశాధినేతలను సైతం ఆహ్వానిస్తున్నాడు. ఇప్పటికే ప్రపంచదేశాల అధినేతలను సైతం మోడీ అహ్వానించనున్నారు.… Read More
చంద్రబాబు ఏం చెప్పబోతున్నారు: ఫలితాల తరువాత తొలి సారిగా:ఇక అదే కేరాఫ్ అడ్రస్..!ఏపీలో ఎన్నికల ఫలితాల తరువాత తొలిసారిగా టీడీపీ అధినేత చంద్రబాబు కేడర్ ముందుకొస్తున్నారు. ఈ నెల 23న ఫలితాలు వెల్లడయిన తరువాత ఆయన పూర్తిగా తన … Read More
0 comments:
Post a Comment