రైతుబంధు పథకం దేశానికి ఆదర్శం అని ఆర్థికమంత్రి హరీశ్ రావు తెలిపారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం అర్థం పర్థం లేకుండా విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. రైతు బంధు ఆపాలని ప్రభుత్వానికి లేదు అని, ఎన్ని కోట్లు ఖర్చు చేయడానికి సిద్దంగా ఉందని వివరించారు. రైతులు ఆత్మగౌరవంతో బతకాలన్నదే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AYudff
రైతే రాజు: అన్నదాత ప్రయోజనం కోసమే పంటమార్పిడి: మంత్రి హరీశ్ రావు
Related Posts:
విజయారెడ్డి హత్య ప్లాష్బ్యాక్... ఎమ్మెల్యే కిషన్రెడ్డి భూకబ్జాదారుడు.. నయీంతో సంబంధాలుఅబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం రెండు రాజకీయా పార్టీ నేతల మధ్య దుమారం రేపుతోంది. ఆమె హత్యకు కారణము నువ్వంటే నువ్వని ఇబ్రహింపట్నం మా… Read More
సిగ్గనిపించట్లేదా?: ఢిల్లీ కాలుష్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కడిగిపారేసిన సుప్రీంకోర్టున్యూఢిల్లీ: దేశ రాజధానిలో నెలకొన్న తీవ్ర వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపాటు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పంజాబ్… Read More
Lakshmi Parvathi: లక్ష్మీపార్వతికి బంపర్ ఆఫర్.. ! క్యాబినెట్ ర్యాంక్ కల్పించే ఛాన్స్?అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు నందమూరి లక్ష్మీ పార్వతికి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆమెను తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ గా నియమి… Read More
టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు నిర్వహించండి.. కర్ణాటక సర్కార్కు హైకోర్టు సూచన...టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. టిప్పు జయంతి నిర్వహించబోమనే అంశాన్ని మరోసారి పరిశీలించాలని సూచ… Read More
అవినీతికి కేరాఫ్ అడ్రస్ జగన్ సర్కార్.. మద్యంవిక్రయంలో లొసుగులు, త్వరలో సారా..? చంద్రబాబు విసుర్లుఏపీ సీఎం జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ హయాంలో కష్టపడి తీసుకొచ్చిన కంపెనీలు వెనక్కి వెళ్తున్నాయని గుర్తుచేశారు. జగన… Read More
0 comments:
Post a Comment