తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కు చెందిన భూముల వేలం వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. ఏపీ, తమిళనాడులో అమ్మాలనుకుంటోన్న 50 ఆస్తులు దేవస్థానానికి ఏమాత్రం ఉపయోగపడనివేనన్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వాదనను సాక్ష్యాత్తూ బోర్డులోని వాళ్లే తప్పుపడుతుండటం గమనార్హం. ఆస్తుల బహిరంగ వేలం ద్వారా రూ.100 కోట్ల ఆదాయం సమకూర్చుకోవచ్చన్న ప్రతిపాదనను టీటీడీ బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడు,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tw0EYL
వైసీపీ-బీజేపీ దోస్తీకి భూవేలం గండి.. జగన్ బాబాయిపై కాషాయదాడి.. టీటీడీ బోర్డులో ట్విస్ట్..
Related Posts:
పవన్ కళ్యాణ్ పార్టీకి ప్రజారాజ్యం పార్టీ కంటే సీట్లు తక్కువే అన్న లగడపాటి ...డిజిట్ సింగిలా? డబులా?జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ఏపీలో కీలకంగా మారుతుందని అందరూ భావిస్తే లగడపాటి రాజగోపాల్ తన సర్వేలో అంత సీన్ లేదని తేల్చి పారేశారు. ఇంతకీ ఎన్ని స్థా… Read More
కేన్సా? కేదార్నాథా? సోషల్ మీడియాలో మోడీని ఆటాడుకుంటున్న నెటిజన్లురెండు రోజుల పర్యటనలో భాగంగా కేదార్నాథ్ వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీ శనివారం కేదారేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడి ఓ గుహలో ధ్యానం చేశారు… Read More
పోల్ మేనేజ్మెంట్: రూ.500 ఇచ్చారు..వేలికి ఇంకు పూశారు! ఇంకెలా ఓటేస్తారు?లక్నో: పోలింగ్కు ముందు రోజు రాత్రి వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు..ఓటరు స్లిప్పులను పంచుతారు. స్లిప్పులతో పాటు కరెన్సీ నోట్లను కూడా ఇస్తార… Read More
రాబోయేది టీడీపీకి గడ్డు కాలం .. బాబు కాంగ్రెస్ చుట్టూ చెప్పులరిగేలా తిరిగేది అందుకే అన్న జీవీఎల్బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై మండిపడ్డారు . ఏపీలో టీడీపీ ఘోరంగా ఓడిపోతుందని అన్నారు.ఇప్పటికే దేశంలో కాంగ్… Read More
ఏపీలో టీడీపీ గెలిచే అవకాశముందన్న లగడపాటి జోస్యాన్ని నమ్ముతారా? మీ కామెంట్ చెప్పండిఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ ఏపీలో ఎన్నికల ఫలితాలపై తన అంచనాలను చెప్పాడు. ఏపీలో మరోసారి టీడీపీదే విజయమని జోస్యం చెప్పాడు. ఏపీలో 95శాతం మంది… Read More
0 comments:
Post a Comment