తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కు చెందిన భూముల వేలం వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. ఏపీ, తమిళనాడులో అమ్మాలనుకుంటోన్న 50 ఆస్తులు దేవస్థానానికి ఏమాత్రం ఉపయోగపడనివేనన్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వాదనను సాక్ష్యాత్తూ బోర్డులోని వాళ్లే తప్పుపడుతుండటం గమనార్హం. ఆస్తుల బహిరంగ వేలం ద్వారా రూ.100 కోట్ల ఆదాయం సమకూర్చుకోవచ్చన్న ప్రతిపాదనను టీటీడీ బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడు,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tw0EYL
వైసీపీ-బీజేపీ దోస్తీకి భూవేలం గండి.. జగన్ బాబాయిపై కాషాయదాడి.. టీటీడీ బోర్డులో ట్విస్ట్..
Related Posts:
ఆస్ట్రేలియా షాకింగ్ నిర్ణయం : భారత్ నుండి వస్తే ఐదేళ్ళు జైలుకు, రూ.38 లక్షల జరిమానా!!కరోనా మహమ్మారి ఉదృతంగా ఉన్న భారతదేశం నుండి ప్రయాణికుల రాకను ఆస్ట్రేలియా నిషేధించింది. తమ పౌరులు ఎవరైనా దీనిని ఉల్లంఘిస్తే. స్వదేశానికి చేరుకునే ప్రయత్… Read More
Tamil Nadu assembly election 2021 results: స్టాలిన్ ఆధిక్యం, కమల్ వెనుకంజతమిళనాడు అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో సూర్యోదయం కొనసాగుతోంది. పదేళ్ల విరామం తర్వాత తమిళ రాజకీయాల్లో డీఎంకే పూర్తిగా ప్రభావం చూపుతోంది. ఈసారి అస… Read More
మళ్లీ దేశవ్యాప్త లాక్డౌన్ ?- కోవిడ్ టాస్క్ఫోర్స్, ఎయిమ్స్ ఛీఫ్ సిఫార్సుదేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజుకు దాదాపు 4 లక్షల కొత్త కేసులు బయటపడుతున్నాయి. మృతుల సంఖ్య కూడా వేలల్లో ఉంటోంది. దీంతో కరోనా రెండో దశ రో… Read More
కరోనా ఉప్పెన: అదే తీవ్రత..అవే మరణాలు: మళ్లీ నాలుగు లక్షలకు: అదొక్కటే బిగ్ రిలీఫ్న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో ఏ మాత్రం మార్పు ఉండట్లేదు. రోజువారీ కేసుల్లో అదే జోరు, హోరు నెలకొంది. కనీవినీ ఎరుగని రీతి… Read More
Khusbu: అందరూ గెలవాలి, కుష్బు లైట్లు ఆరిపోతాయా ?, అక్క వేదాంతం, తమ్ముళ్ల రాద్దాంతం, వైరల్ !చెన్నై/మదురై: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతున్నాయి. కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి తాండవం చేస్తున్న సమయంలో ఐదు రాష్ట్ర… Read More
0 comments:
Post a Comment