ఆరు నెలల గర్భంతో ఉన్న ఓ మహిళా వలస కూలీ బస్సులోనే కవలలకు జన్మనిచ్చింది. అయితే నెలలు నిండకుండానే ప్రసవం జరగడంతో.. జన్మించిన గంటకే ఆ శిశువులు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఆ మహిళను ఫాతిమాగా గుర్తించారు. తెలంగాణలో కొత్తగా 52 కరోనా కేసులు... ఒకరు మృతి..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3en7MyJ
Monday, May 25, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment