ఆరు నెలల గర్భంతో ఉన్న ఓ మహిళా వలస కూలీ బస్సులోనే కవలలకు జన్మనిచ్చింది. అయితే నెలలు నిండకుండానే ప్రసవం జరగడంతో.. జన్మించిన గంటకే ఆ శిశువులు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఆ మహిళను ఫాతిమాగా గుర్తించారు. తెలంగాణలో కొత్తగా 52 కరోనా కేసులు... ఒకరు మృతి..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3en7MyJ
బస్సులోనే కవలలకు జన్మనిచ్చిన వలస కూలీ.. పుట్టిన కాసేపటికే శిశువులు మృతి...
Related Posts:
సెక్స్ కోరిక లేకుండా అమ్మాయిని తాకితే లైంగిక వేధింపు కాదు: పోక్సో చట్టంపై జస్టిస్ భారతి సంచలనంఅప్పుడే పుట్టిన పసి పాప దగ్గర్నుంచి పండు ముసలి దాకా మృగాళ్ల లైంగిక అకృత్యాలకు బలైపోతున్న ఉదంతాలు ఎన్నో చూస్తున్నాం. దేశంలో చిన్నారులపై(మైనర్లపై) లైంగి… Read More
జనవరి 1 నుంచి స్కూల్స్ రీఓపెనింగ్ -స్ట్రెయిన్ వైరస్పై ప్రచారాలు నమ్మొద్దన్న విద్యా మంత్రికరోనా మహమ్మారిని డీల్ చేసే విషయంలో తొలి నుంచీ దూకుడుగా వ్యవహరిస్తోన్న కర్ణాటక ప్రభుత్వం స్కూళ్ల రీఓపెనింగ్ అంశంలోనూ అదే తీరును ప్రదర్శిస్తోంది. కర్ణాట… Read More
కరోనా విలయం: జనవరి 31 వరకు నిబంధనలు పొడిగించిన కేంద్రం -రాష్ట్రాలకు తాజా మార్గదర్శకాలుదేశంలో కొవిడ్-19 కొత్త కేసులు తగ్గుతున్నప్పటికీ, కొత్తరకం వైరస్ స్ట్రెయిన్ భయం పుట్టిస్తున్నది. చలికాలంలో కొత్త రకం వైరస్ మరింత విజృంభించే అవకాశాలుండట… Read More
రైతులు, వ్యవసాయం బలోపేతం కోసమే: 100వ కిసాన్ రైలును ప్రారంభించిన మోడీన్యూఢిల్లీ: దేశంలో 100వ కిసాన్ రైలును ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ.. రైతులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రలోని సంగోలా నుంచి పశ్చిమబెంగాల్… Read More
t pcc race: నేను లేను.. వ్యవసాయ చట్టాలపై కూడా చిన్నారెడ్డి పెదవి విరుపుటీ పీసీసీ చీఫ్ ఎంపిక హైకమాండ్కు కూడా కత్తిమీద సాములా మారింది. కొత్త అధినేత ఎవరో సీల్డ్ కవర్ ప్రిపేర్ అయినా.. వెల్లడించడం లేదు. ఇటు నేతలు కూడా తమ శక్త… Read More
0 comments:
Post a Comment