కరోనావైరస్ సృష్టించిన ఆర్ధిక సంక్షోభాల మధ్య ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పెట్రోల్ ధరలను లీటరుకు 2 రూపాయలు, డీజిల్ను లీటరుకు 1 రూపాయలు పెంచారు. పెంచిన ఇంధన ధరలు ఈ రోజు అర్ధరాత్రి నుండి వర్తిస్తాయి. వ్యాట్ను పెట్రోల్పై లీటరుకు రూ .2, డీజిల్పై రూ .1 చొప్పున పెంచినట్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3baPpuP
వాహనదారులకు యోగి సర్కార్ షాక్ .. పెట్రోల్ , డీజిల్ ధరలపై వ్యాట్ వాత .. అర్దరాత్రి నుండే
Related Posts:
సరిహద్దుల్లో బంకర్ల నిర్మాణం... మిలటరీని బలోపేతం చేస్తున్న పాక్గుజరాత్ : పాకిస్తాన్ భారత్తో యుద్ధం చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగా పాకిస్తాన్ సరిహద్దు వెంబడి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుంటున్నట్లు తెల… Read More
వైఎస్.. ఎ మాస్ లీడర్: కోట్లాది మందికి స్ఫూర్తిప్రదాత: తెలుగుదేశం ఎంపీ నివాళిశ్రీకాకుళం: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ లోక్ సభ సభ్యుడు ఘనంగా నివాళి అర్పించారు. పార్టీలకు అతీతంగా ఆయన స్పంది… Read More
90 ఏళ్ల వృద్దుడి కిడ్నాప్...! మత్తుమందు ఇచ్చి ఫ్రిజ్లో కుక్కిన దుండగులు...!ఢిల్లీలో దారుణం జరిగింది. కనీసం వయస్సుకు విలుక ఇవ్వని దుండగులు తొంబై ఎళ్ల వృద్దుడిని డబ్బు కోసం కిడ్నాప్ చేశారు. అది కూడ మత్తు మందు ఇచ్చి ఫ్రిజ్లో పె… Read More
సీబీఐ కోర్టులో చిదంబరానికి లభించని ఊరట.. మరోరోజు సీబీఐ కస్టడీకి ...న్యూఢిల్లీ : సీబీఐ ప్రత్యేక కోర్టులో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రికి ఊరట లభించలేదు. ఆయన కస్టడీ మరో రోజు పొడిగించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఇవాళ్టితో కస… Read More
అలర్ట్ .. 24 గంటల్లో కోస్తాంధ్రకు భారీ వర్షం ...విశాఖపట్టణం : వాయవ్య బంగాళాఖాత పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 24 గంటల్లో మరింత బలపడునుంది. దీనికి అనుంబంధంగా ఆవరించిన ఉపరితల ఆవర్తనంతో భారీ వర్షాల… Read More
0 comments:
Post a Comment