కరోనావైరస్ సృష్టించిన ఆర్ధిక సంక్షోభాల మధ్య ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పెట్రోల్ ధరలను లీటరుకు 2 రూపాయలు, డీజిల్ను లీటరుకు 1 రూపాయలు పెంచారు. పెంచిన ఇంధన ధరలు ఈ రోజు అర్ధరాత్రి నుండి వర్తిస్తాయి. వ్యాట్ను పెట్రోల్పై లీటరుకు రూ .2, డీజిల్పై రూ .1 చొప్పున పెంచినట్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3baPpuP
Wednesday, May 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment