Wednesday, May 6, 2020

వాహనదారులకు యోగి సర్కార్ షాక్ .. పెట్రోల్ , డీజిల్ ధరలపై వ్యాట్ వాత .. అర్దరాత్రి నుండే

కరోనావైరస్ సృష్టించిన ఆర్ధిక సంక్షోభాల మధ్య ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పెట్రోల్ ధరలను లీటరుకు 2 రూపాయలు, డీజిల్‌ను లీటరుకు 1 రూపాయలు పెంచారు. పెంచిన ఇంధన ధరలు ఈ రోజు అర్ధరాత్రి నుండి వర్తిస్తాయి. వ్యాట్‌ను పెట్రోల్‌పై లీటరుకు రూ .2, డీజిల్‌పై రూ .1 చొప్పున పెంచినట్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3baPpuP

Related Posts:

0 comments:

Post a Comment