శ్రీకాకుళం: వేసవి ఎండల ధాటికి గ్రామానికి సాగునీటిని అందించే చెరువు ఎండిపోగా.. అందులో ఉన్న మట్టిని అక్రమంగా తరలించడానికి ప్రయత్నించారు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్. ఈ తరలింపును అడ్డుకోవడానికి ప్రయత్నించిన స్థానిక రెవెన్యూ అధికారులు, తహశీల్దార్పై బూతులతో విరుచుకుపడ్డారు. ఫోన్లో ఇష్టానుసారంగా మాట్లాడారు. లంచం అడిగావని ఎదురు కేసు పెడతాననీ బెదిరించారు. స్థానిక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c4pgy6
చెరువు మట్టి అక్రమంగా: తహశీల్దార్ను బెదిరించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే: కేసు: అజ్ఙాతంలో
Related Posts:
న్యూ ఇయర్ సందర్భంగా జోరుగా డ్రగ్స్ విక్రయాలు.. రూ.10 లక్షల విలువ గల మత్తు స్వాధీనంమరికొన్ని గంటల్లో 2020 ముగియబోతోంది. 2021కి యావత్ ప్రపంచం స్వాగతం చెబుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా యువత జోష్లో ఉండటం సహజమే.. మందేసి చిందేస్తారు. దీనిని… Read More
ల్యాండ్ రిజిస్ట్రేషన్లపై కేసీఆర్ క్లారిటీ -ధరణి పోర్టల్ సూపరన్న సీఎం -భూములపై కీలక ఆదేశాలువ్యవసాయ భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశ్యంతో తెచ్చిన ధరణి పోర్టల్ ఆశించిన ఫలితాలు సా… Read More
సినీనటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత..సినీనటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధపడుతున్నారు. అనారోగ్యంతో సోమాజిగూడ యశోధ ఆస్పత్రిలో చికిత్స తీసుకుం… Read More
పరువు హత్య: 2 నెలలు క్రితమే వివాహం, ఫిజియోథెరపిస్టును దారుణంగా చంపేశారుకర్నూలు: జిల్లాలోని ఆదోనిలో పరువు హత్య కలలం సృష్టించింది. రెండు నెలల క్రితమే ప్రేమించి వివాహం చేసుకున్న ఫిజియోథెరపిస్టును దారుణంగా బండరాళ్లతో మోది హత్… Read More
కలిసికట్టుగా ముందుకు సాగుదాం -దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ న్యూ ఇయర్ మెసేజ్నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సౌభ్రాతృత్వం, ప్రేమ, కరుణ, సహనంతో కూడిన సమాజం… Read More
0 comments:
Post a Comment