Monday, May 4, 2020

కరోనా:ఏపీలో మద్యం షాపుల మూసివేతకు పోరు.. చంద్రబాబు వ్యూహరచన.. క్యూ లైన్‌లో వ్యక్తి మృతి

లాక్‌డౌన్ గేట్లు పాక్షికంగా ఎత్తేయడంతో సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని నాన్ కరోనా జోన్లలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో నెలన్నరగా చుక్కు దూరమైన మందుబాబులు వైన్ షాపులకు ఎగబడ్డారు. రాష్ట్రంలో ఏ మూలలోని షాపును చూసినా ఉదయం నుంచి జనం కిటకిటలాడిన దృశ్యాలు కనిపించాయి. అయితే, ధరల పట్టికలు రావడం ఆలస్యం కావడంతో మధ్యాహ్నం తర్వాతగానీ మద్యం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dfTmzC

Related Posts:

0 comments:

Post a Comment