మనం చేరుకోవాల్సిన గమ్యం.. 5, 10 కిలోమీటర్లు ఆలస్యమైతే చిర్రెత్తుకొస్తోంది. అరగంట, గంట అయితే కోపం నాశళానికి ఎక్కుతోంది. అలాంటిది ఓ రైలు డ్రైవర్ వలసకూలీలు దింపాల్సిన గమ్యం స్థానంలో కాకుండా మరో చోట డ్రాప్ చేశారు. సారీ.. సారీ మరో రాష్ట్రంలో రైలును ఆపాడు. అవును తమ గమ్యస్థానం ఇంకా 750 కిలోమీటర్లు ఉంది అని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gcCMmN
Saturday, May 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment