Saturday, May 23, 2020

750 కి.మీ ప్రయాణం: గోరఖ్‌పూర్ కాదు రూర్కెలా, దారి మరచిన డ్రైవర్, ప్యాసెంజర్స్ ఆందోళన..

మనం చేరుకోవాల్సిన గమ్యం.. 5, 10 కిలోమీటర్లు ఆలస్యమైతే చిర్రెత్తుకొస్తోంది. అరగంట, గంట అయితే కోపం నాశళానికి ఎక్కుతోంది. అలాంటిది ఓ రైలు డ్రైవర్ వలసకూలీలు దింపాల్సిన గమ్యం స్థానంలో కాకుండా మరో చోట డ్రాప్ చేశారు. సారీ.. సారీ మరో రాష్ట్రంలో రైలును ఆపాడు. అవును తమ గమ్యస్థానం ఇంకా 750 కిలోమీటర్లు ఉంది అని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gcCMmN

Related Posts:

0 comments:

Post a Comment