మనం చేరుకోవాల్సిన గమ్యం.. 5, 10 కిలోమీటర్లు ఆలస్యమైతే చిర్రెత్తుకొస్తోంది. అరగంట, గంట అయితే కోపం నాశళానికి ఎక్కుతోంది. అలాంటిది ఓ రైలు డ్రైవర్ వలసకూలీలు దింపాల్సిన గమ్యం స్థానంలో కాకుండా మరో చోట డ్రాప్ చేశారు. సారీ.. సారీ మరో రాష్ట్రంలో రైలును ఆపాడు. అవును తమ గమ్యస్థానం ఇంకా 750 కిలోమీటర్లు ఉంది అని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gcCMmN
750 కి.మీ ప్రయాణం: గోరఖ్పూర్ కాదు రూర్కెలా, దారి మరచిన డ్రైవర్, ప్యాసెంజర్స్ ఆందోళన..
Related Posts:
'కాంగ్రెస్ ఖాళీ అవుతుంది': మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు షాకిస్తారా, టీఆర్ఎస్తో చర్చలు?హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఆ పార్టీ ఎమ్మెల్యేలు తెరాస… Read More
మసూద్ ఇంట్రెస్టింగ్ స్టోరీ: భారత్కు ఎలా వచ్చాడు...ఎక్కడున్నాడు.. ఎలా చిక్కాడు...ఎలా విడుదలయ్యాడు..?పుల్వామా ఉగ్రదాడుల వెనక మాస్టర్ బ్రెయిన్ మసూద్ అజార్ గుజరాత్కు చెందిన వాడా...? పాకిస్తాన్లో తలదాచుకుంటున్న ఈ నరరూప రాక్షసుడు భారత్లోకి ఎప్పుడు వచ్చ… Read More
తప్పు చేసి తప్పించుకోవాలని: సాక్ష్యాలు మాయం చేసారు: చిన్నాన్న హత్య జరిగితే కరుణ లేదు..సీయంవైయస్ వివేకానంద రెడ్డి హత్య ఉదంతం పై ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. తప్పు చేసి తప్పించుకోవాలనే ఉద్దేశంతో నే సాక్ష్యాలు మాయం చ… Read More
న్యూజిలాండ్ కాల్పులు: 9 మంది భారతీయులు మిస్సింగ్... అందులో ఒకరు హైదరాబాదీక్రైస్ట్ చర్చ్ : న్యూజిలాండ్లోని క్రైస్ట్ చర్చ్ మసీదులో ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో 49 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.ఇందులో 9 మంది భారతీయు అదృశ్యమ… Read More
ఇక్కడి నుంచి బరిలోకి రేవంత్... టీకాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల తొలిజాబితా విడుదలహైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి లోక్సభ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను ప్రకటించింది. పలువురి పేర్లను పర… Read More
0 comments:
Post a Comment