న్యూఢిల్లీ: మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ బాట పట్టింది. అలా, ఇలాక్కాదు. ప్రజలను నేరుగా ప్రభావితం చేయబోయే కీలక రంగాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే పనిలో పడింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశం.. కేంద్ర ప్రభుత్వ వైఖరిని కుండబద్దలు కొట్టింది. ఎనిమిది కీలక రంగాల్లో సంస్కరణలకు తెర తీశామని ప్రకటించిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ACV8wZ
కుండబద్దలు కొట్టిన నిర్మలమ్మ: విద్యుత్ పంపిణీ ప్రైవేటుకు: అమ్మకానికి 6 విమానాశ్రయాలు
Related Posts:
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలవిశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 77 మేనేజ్మెంట్ టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనుంది… Read More
ఏం కాలం వచ్చెరా వారీ..! హరిదాసులు కూడా మోడ్రన్ గా మారిపోయే..!హైదరాబాద్ : సంక్రాంతి పండగ వచ్చిందంలే రకరకాల పిండి వంటలు, కోడి పందాలు, రంగురంగుల పతంగిలు ఎగరవేయడం, ఇంటి ముందు పెద్ద పెద్ద రంగవళ్లులు ఇవన్… Read More
కాలేజ్ స్నేహితురాలి అశ్లీల ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్: ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసి పరువు తీస్తా!బెంగళూరు: స్నేహితురాలిని బెదిరించి అర్దనగ్నంగా తయారు చేసి ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తిని బెంగళూరులోని కలాసిపాళ్య పోలీసులు అరెస్టు చేసి … Read More
రిజర్వేషన్ల ఆంతర్యమేంటి?.. బీసీ నేతల అర్ధనగ్న ప్రదర్శనహైదరాబాద్ : అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించడంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. తెలంగాణలో 9శాతం మాత్రమే ఉన్న అగ్రక… Read More
పోలీసులకు ఇకపై గోల్డెన్ డేస్.. 8 గంటలే డ్యూటీ..!హైదరాబాద్ : సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తున్న తెలంగాణ పోలీస్ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. పోలీసుల పనితీరు మెరుగుపడాలంటే వార… Read More
0 comments:
Post a Comment