న్యూఢిల్లీ: మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ బాట పట్టింది. అలా, ఇలాక్కాదు. ప్రజలను నేరుగా ప్రభావితం చేయబోయే కీలక రంగాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే పనిలో పడింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశం.. కేంద్ర ప్రభుత్వ వైఖరిని కుండబద్దలు కొట్టింది. ఎనిమిది కీలక రంగాల్లో సంస్కరణలకు తెర తీశామని ప్రకటించిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ACV8wZ
కుండబద్దలు కొట్టిన నిర్మలమ్మ: విద్యుత్ పంపిణీ ప్రైవేటుకు: అమ్మకానికి 6 విమానాశ్రయాలు
Related Posts:
రేవంత్ రెడ్డికి మోదీ సర్కార్ షాక్ -ఎంపీ సహా ఇంకొందరి ట్వీట్లు బ్లాక్ -కరోనాపై ప్రభుత్వ వైఫల్యాన్ని నిలదీస్తే..దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతుండగా, కొవిడ్పై రాజకీయాలు సైతం అదే స్థాయికి చేరాయి. విపత్తు నిర్వహణలో కేంద్ర సర్కారు విఫలమైంద… Read More
BELలో 268 ఇంజినీర్ ఉద్యోగాలు: అర్హతలు పూర్తి వివరాలు ఇవే..!భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 268 ప్రాజెక్ట్ ఇంజినీర్ వేకెన్సీలను భర్తీ చే… Read More
సెక్స్: కోవిడ్తో ఇంట్లో ఉండే సమయం పెరిగింది.. కానీ శృంగారం మీద ఆసక్తి తగ్గింది.. ఎందుకిలా..కరోనావైరస్ మన సెక్స్ జీవితాన్ని ఎలా మార్చింది? కరోనాకు ముందు పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలతో చాలామందికి తీరిక ఉండేది కాదు. కరోనా కారణంగా ఇప్పుడు ఇంట్లో … Read More
జ్వరానికి పారాసిటమాల్: సెకెండ్ వేవ్తో విధ్వంసం: ఉచితంగా వ్యాక్సిన్: మోడీ ప్రకటనన్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ను సమర్థవంతంగా దేశ ప్… Read More
ఏపీ: శ్మశానాల్లో ఖాళీ లేదు.. ప్రభుత్వ లెక్కల్లో తప్పులేదంటున్నారు.. మరి పెరిగిన మృతదేహాలు ఎక్కడివి?తెలుగు రాష్ట్రాలలోని శ్మశానాలలో పనిచేస్తున్న సిబ్బందికి తీరిక ఉండడం లేదు. పగలూ, రాత్రి శవాలు కాల్చడం, పూడ్చడం వంటి పనుల కోసం అదనపు సిబ్బందిని కూడా నియ… Read More
0 comments:
Post a Comment