తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విక్రయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కితగ్గడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. హిందువుల మనోభావాల మేరకు ప్రభుత్వం వెనక్కి తగ్గిందని స్వాములు కూడా అభిప్రాయపడుతున్నారు. టీటీడీ ఆస్తుల వేలంపై విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి సీఎం జగన్మోహన్ రెడ్డికి సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఆ మరునాడు స్వామి పరిపూర్ణానంద ముందుకొచ్చారు. సీఎం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ca1EZa
5 లక్షల కోట్ల విలువగల భూములు అన్యాక్రాంతం, సీఎం జగన్కు స్వామి పరిపూర్ణానంద లేఖ
Related Posts:
తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్: కొత్తగా 1078 కేసులు, 6మరణాలు -వ్యాక్సిన్ కోసం జనం పరుగులు -రద్దీతెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరింది. గడిచిన రెండు వారాలుగా కొత్త కేసులు క్రమంగా పెరుగుతూ ఇప్పుడది వెయ్యి మార్కును … Read More
జగన్ దెబ్బకు టీడీపీ ఔట్ , తిరుపతిలోనూ నో డిపాజిట్స్ : చంద్రబాబు టార్గెట్ గా కొడాలి నానీ సంచలనంమూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి తయారైంది. ఒకపక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ని ఎదుర్కోల… Read More
Wife: పోలీసు భార్య ఆత్మహత్య, బాత్ రూమ్ లో ఇద్దరు పిల్లలు, ఏం జరిగిందో ?, నాకు తెలీదు !బెంగళూరు: భర్త పోలీసు, భార్య ఇంట్లోనే ఉంటూ ఇద్దరు పిల్లలను చూసుకుంటున్నది. ఏం జరిగిందో ఏమో, పోలీసు కానిస్టేబుల్ భార్య జీవితంపై విరక్తి పెంచుకునింది. ఇ… Read More
చంద్రబాబును ఆడేసుకుంటున్న సాయిరెడ్డి- బాయ్కాట్పై- జెండా పీకేసే ముందు..ఏపీలో పాత నోటిఫికేషన్ ప్రకారమే నిర్వహిస్తున్నారన్న కారణంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బాయ్కాట్ చేయాలన్న విపక్ష టీడీపీ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా… Read More
Jobs: NTROలో టెక్నీషియన్ ఉద్యోగాలు: అర్హతలు ఇవే..!నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది… Read More
0 comments:
Post a Comment