తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విక్రయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కితగ్గడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. హిందువుల మనోభావాల మేరకు ప్రభుత్వం వెనక్కి తగ్గిందని స్వాములు కూడా అభిప్రాయపడుతున్నారు. టీటీడీ ఆస్తుల వేలంపై విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి సీఎం జగన్మోహన్ రెడ్డికి సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఆ మరునాడు స్వామి పరిపూర్ణానంద ముందుకొచ్చారు. సీఎం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ca1EZa
5 లక్షల కోట్ల విలువగల భూములు అన్యాక్రాంతం, సీఎం జగన్కు స్వామి పరిపూర్ణానంద లేఖ
Related Posts:
ఇంట్రెస్టింగ్ ... కొబ్బరినూనె, పుదీనాతో ఇంట్లో నుండే కరోనా టెస్ట్ .. ఎలాగంటేకరోనావైరస్ మహమ్మారి ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి . ఈ మహమ్మారి విషయంలో తాజాగా పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణ జ్వరానికి… Read More
నువ్వు గొప్పోడివి బాసు... ఇదీ ముందు జాగ్రత్త అంటే... వరదల ఎఫెక్ట్తో ఏం చేశాడంటే...గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు హైదరాబాద్ వాసులకు మునుపెన్నడూ లేని చేదు అనుభవాలను మిగులుస్తున్నాయి. ఎటు చూసినా బురద,వరదలో కొట్టుకుపోయిన వాహ… Read More
చైనా దూకుడుకు చెక్:భారత్ కూటమిలో ఆస్ట్రేలియా - మలబార్ విన్యాసాలకు ఆసీస్ నౌకాదళంఇండో-పసిఫిక్ రీజియన్ పై పట్టుకోసం పిచ్చి ప్రయత్నాలు చేస్తూ, పసిఫిక్, హిందూ మహా సముద్రాల్లో విచ్చలవిడిగా యుద్ధనౌకల్ని, జలాంతర్గాములను తిప్పుతోన్న చైనాక… Read More
3 వేల ప్రత్యేక బస్సులు.. సిటీ నుంచి పల్లెలకు, ఎప్పటి వరకు సర్వీసులు అంటే..బతుకమ్మ, దసరా.. తెలంగాణలో పెద్ద పండుగ. దసరా అంటే ప్రాధాన్యం ఇస్తారు. ఇక పండగ సందర్బంగా నగరాలు/ పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లడం మాములే. పండగ సందర్భంగా ఏ… Read More
షాకింగా? సహజమా?: పేద రాష్ట్రంలో 60శాతం క్యాండిడేట్లు కోటీశ్వరులే - అతిపేద అభ్యర్థి ఆస్తి రూ.3వేలుపేరుకు పేద రాష్ట్రం.. అన్ని రంగాల్లో వెనుకబాటు.. జీడీపీ పర్ క్యాపిటా(తలసరి ఆదాయం)లో దేశంలోనే అట్టడుగు(34వ) స్థానం.. గణాంకాల సంగతి ఇలా ఉన్నప్పటికీ.. అక… Read More
0 comments:
Post a Comment